మోదీ బర్త్ డే..వరల్డ్ రికార్డు..!!

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు నాడు వరల్ రికార్డు నమోదైంది. దేశవ్యాప్తంగా గరిష్ట స్థాయిలో 87 వేల మంది రక్తదానం చేశారు. మోదీ మీద అభిమానంతో ..స్వయం సేవకులు.. కార్యకర్తలు.. అభిమానులు .. భారీ సంఖ్యలో రక్తదాన శిబిరంలో భాగస్వామ్యులు కావడం అభినందననీయమని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.ప్రధానికి దేశం తరపును ఇచ్చిన గొప్ప బహుమతమని కొనియాడారు కేంద్రమంత్రి మన్ సుఖ్ మాండవీయ. రక్తదాన శిబిరాలు అక్టోబర్ 1 వరకు కొనసాగనున్నట్లు స్పష్టం చేశారు. 

Optimized by Optimole