Latest posts

All

Journalism: మనవాడు.. మహ గట్టివాడు..!

manikondachalapathirao: 1983 మార్చి 25వ తేదీ… సాయంకాలం. ఢిల్లీలో అలవాటు ప్రకారం ఈవెనింగ్ వాక్ కి వెళుతున్నారో పెద్దాయన. అది కాకానగర్. అక్కడ చాయ్ తాగడం ఒక పాత అలవాటు. వెళ్లి కుర్చీలో కూర్చున్నాడు. టీ పెట్టే యాదవ్ సింగ్ పెద్దాయన్ని చూసి కిచెన్ లోకి వెళ్ళాడు. కుర్చీలో పెద్దాయన ఒక పక్కకి వాలిపోయాడు. అది చూసిన అక్కడి బోయ్ ఒకడు యాదవ్ కి చెప్పాడు. ఒక చెక్క మంచమ్మీద పడుకోబెట్టారు. ఆయన వొళ్ళు చల్లబడిపోయింది. పెద్దాయనెవరో…

Read More

atmakur: వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి:సిపిఎం వేముల బిక్షం

Atmakur:  రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వేముల బిక్షం ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు. పోరు బాట కార్యక్రమంలో భాగంగా  ఆత్మకూరు (m)మండలం పరిధిలో ఉన్న పల్లెర్ల గ్రామంలోని  ఐకెపి సెంటర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన..ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు….

Read More

Telangana: బడుగు బలహీన వర్గాలకు నిజమైన పండుగ..!

INCTelangana: తెలంగాణలో బడుగు బలహీన వర్గాలు సంబురాలతో ప్రత్యేక పండుగ చేసుకునే చారిత్రాత్మక వాతావరణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. రాజకీయంగా ఎలాంటి పరిణామాలు ఎదురైనా, ఎంతటి వ్యయప్రయాసాలైనా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలనే ఏకైక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మార్చి 17వ తేదీన, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మార్చి 18వ తేదీన బిల్లులను చట్టసభల్లో ఆమోదించి బడుగు బలహీన…

Read More

women’sday: హెచ్.ఎం.ఏ.టి లో అంతర్జాతీయ మహిళా దినేత్సవ వేడుకలు…!

Hyderabad: హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (హెచ్.ఎం.ఏ.టి) ఆధ్వర్యంలో డా.ఐ.యస్ మూర్తి స్మారక ఉపన్యాసాన్ని ఆదివారం సాయంత్రం హెచ్.ఎం.ఏ.టి. ఆవరణలోని జూపల్లి బాలమ్మ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు డా.గోపాలకృష్ణ స్వాగతోపన్యాసం చేసి అందరినీ ఆహ్వానించగా ప్రధాన కార్యదర్శి డా.జి.దుర్గాప్రసాద్ రావు వారు నిర్వహించి ఉచిత వైద్య సేవలతోపాటు ఇతర కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా డా. పెండెం భాస్కర్, ఎం. డి (హోమియో) నల్గొండ పాంక్రియాస్: నావిగేటింగ్ హోమియోపతిక్ ప్రిస్క్రిప్షన్ లాండ్…

Read More

NDA: ఆకలి తీర్చే ఆశయం… అమలులో అయోమయం..!

DokkaSeethammascheme: ఆంధ్రప్రదేశ్ లోని ఒక మారుమూల పల్లెటూరులో పొద్దున్నే లేచిన ఒక విద్యార్థి, ఇంట్లో పరిస్థితుల వల్ల అన్నం తినకుండానే…ఆకలి కడుపుతో బస్సెక్కి చదువు కోసం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీకి చేరుకున్నాడు. మధ్యాహ్నం ‘‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’’ కింద అన్నం వడ్డిస్తే, అది చల్లారి, రుచి లేని నీళ్ల కూరతో ఉంది. చేసేదేమీలేక పెట్టిన గుడ్డు తిని, మిగతా భోజనం పారేశాడు. ఈ చిన్న దృశ్యం ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో…

Read More

Bharateeyudu:‘భారతీయుడు’ – దర్శకుడు పై నటి సంచలన వ్యాఖ్యలు..!

Bharateeyudu movie: శంకర్ దర్శకత్వంలో తమిళంలో వచ్చిన ‘ఇండియన్’ సినిమా తెలుగులో ‘భారతీయుడు’గా అనువాదమైంది. కమల్‌హాసన్, సుకన్య, మనీషా కొయిరాల, ఊర్మిళ ఇందులో నటించారు. ఈ సినిమా తమిళం, తెలుగు, హిందో భాషల్లో చాలా పెద్ద హిట్ అయ్యింది. క్లాసిక్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా చుట్టూ ఓ వివాదం నెలకొంది. అప్పట్లో మీడియా లేక ఆ విషయం పెద్దగా బయటకు రాలేదు. అయితే ఆ వివాదంలో నటి సుకన్య బలంగా నిలబడి, చివరిదాకా పోరాడారు. అది…

Read More

Apnews: ధాన్యం కొనుగోళ్లలో చారిత్రాత్మక మైలురాయి చేరాం: నాదెండ్ల మనోహర్

Janasena: ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో కూటమి ప్రభుత్వం ఓ చారిత్రాత్మక మైలురాయికి చేరిందన్నారు రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనుగోలు చేయని విధంగా కూటమి ప్రభుత్వం  రూ. 8,003 కోట్ల మేర ధాన్యం కొనుగోళ్లు చేసి చారిత్రాత్మక మైలురాయిని చేరిందని ఆయన స్పష్టం చేశారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లాలోనూ రైతులను ఏమాత్రం ఇబ్బందిపెట్టకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగించినట్లు పేర్కొన్నారు….

Read More

Apnews: ఆంధ్రప్రదేశ్ వన్యప్రాణుల సంరక్షణను బలోపేతం చేస్తుంది: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Janasena: అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ యొక్క మార్గదర్శక చొరవ అయిన నగరవనంస్ యొక్క అధికారిక లోగోను  ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  ఆవిష్కరించారు, ఇది సహజ అడవులను అనుకరించే పట్టణ హరిత ప్రదేశాలను సృష్టించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ యొక్క మార్గదర్శక చొరవని ఆయన కొనియాడారు. ప్రస్తుతం, రాష్ట్రవ్యాప్తంగా 50 నగరవనంలు స్థాపించబడినట్లు, 2024-25 సంవత్సరానికి మరో 11 మంజూరు చేయబడ్డాయని అన్నారు. మరో 12 అదనపు ప్రతిపాదనలు పరిశీలనలో…

Read More
Optimized by Optimole