Latest posts

All

Newdelhi: భారత రాజకీయ చరిత్రలో మరో కీలక మైలురాయిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ…

Newdelhi: భారత రాజకీయ చరిత్రలో మరో కీలక మైలురాయిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేరుకోనున్నారు. ఈ నెల 10వ తేదీన ఆయన దేశ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానమంత్రి పదవిలో కొనసాగిన నాయకుడిగా కొత్త రికార్డు సృష్టించనున్నారు. ప్రస్తుతం దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న 4,398 రోజుల పదవీకాల రికార్డును మోదీ అధిగమించనున్నారు. జూన్ 10 నాటికి మోదీ ప్రధానిగా 4,399 రోజులు పూర్తి చేసుకుని ఈ ఘనత సాధించనున్నట్లు రాజకీయ వర్గాలు…

Read More

peddi: ఎమోషన్ ఉంది… ఎలివేషన్ ఉంది… కానీ మ్యాజిక్ మిస్సైంది!”

Peddireview: రేటింగ్: 2.75 / 5  By anrwriting/ senior film critic  తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన భారీ చిత్రం ‘పెద్ది’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్లోబల్ స్టార్ Ram Charan హీరోగా, దర్శకుడు Buchi Babu Sana తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామాపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్రామీణ నేపథ్యంలో క్రికెట్, కుస్తీ, భావోద్వేగాలను మిళితం చేస్తూ తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది?…

Read More
saipallavi

cinima : ఓసాకా ఫిల్మ్ ఫెస్టివల్‌ ‘బెస్ట్ యాక్ట్రెస్’ సాయి పల్లవి….

Saipallavi: దక్షిణాది సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ సాయి పల్లవి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మకమైన Osaka Tamil International Film Festival (OTIFF) 2024లో ‘బెస్ట్ యాక్ట్రెస్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకుని ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది. ఇటీవల విడుదలైన అమరన్ చిత్రంలో ఇందు రెబెక్కా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి కనబరిచిన అద్భుత నటన ప్రేక్షకులను మాత్రమే…

Read More

Chennai: సీఎం విజయ్‌ కి షాక్? బీజేపీలో చేరనున్న సంగీత..?

Tamilnadu: తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెరలేచింది. ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ మాజీ భార్య సంగీత సోర్నలింగం బీజేపీలో చేరనున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు బీజేపీ గానీ, సంగీత గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సినీ నటుడిగా అపార ప్రజాదరణ సంపాదించిన విజయ్, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ ప్రభావాన్ని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగానే…

Read More

Telangana: పొలిమేర దాటిస్తాం…!!

Telangana: (అమీర్ పేట మైత్రి వనంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడాన్ని నిరసిస్తూ…) అస్తిత్వానికి నిలువెత్తు అసేతు హిమాచలం సురవరం ఆయన జయంతిన నగరం నడిబొడ్డున ఎన్టీఆర్ విగ్రహం బుద్ధిలేని తనం సోయి అడుగంటిన దినం బానిసలున్నంతకాలం మైత్రివనాలు మహానాడుల ఏడ్పులుంటాయి చెంబు చేతినుండి జారాక అన్నీ కన్నీళ్లే అవమానాలు వడిసెల రాళ్ళయి విసురుతుంటాయి విగ్రహాలు ఠీవిగా వెలుస్తుంటాయి తల్లికి జైకొట్టని వాళ్లందరూ గులాములే! అవును ! డిక్షనరీలో లేదంటున్నావు అసలు నువ్విక్కడ పుడితే కదా! ఇక్కడే పుట్టిన…

Read More

actress: Mrunal thakur stunning

Mrunal thakur: Mrunal Thakur’s latest photographs are creating a strong buzz across social media platforms, with fans and fashion enthusiasts praising her elegant and glamorous style statements. The actress, who continues to balance a successful career in both Bollywood and Tollywood, has once again captured attention with her stunning new appearances. Recently, Mrunal turned heads…

Read More

Inspire: From IT Manager to Auto Driver

From IT Manager to Auto Driver: Woman Chooses Happiness Over Corporate Pressure By anrwriting/ senior journalist: In a remarkable story of courage, self-discovery, and redefining success, a woman who spent nearly nine years working as a manager in the Information Technology (IT) sector has chosen an unconventional career path becoming an auto-rickshaw driver. The woman,…

Read More

Telangana: ఎన్టీఆర్ విగ్రహం..రేవంత్ మాస్టర్ స్ట్రోక్‌?

Ntrstatue: By Rajashekhar ✍🏽/ senior journalist రాజకీయాల్లో కొన్ని సంఘటనలు తక్షణ ప్రభావం కంటే దీర్ఘకాలిక సంకేతాలను పంపిస్తాయి. హైదరాబాద్‌లోని అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తాలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం కూడా అలాంటి పరిణామంగానే కనిపిస్తోంది.సాధారణంగా చూస్తే ఇది ఒక విగ్రహావిష్కరణ కార్యక్రమం మాత్రమే. కానీ రాజకీయ కోణంలో పరిశీలిస్తే ఇది తెలంగాణ రాజకీయాల్లోనే కాదు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల…

Read More

TTD: శ్రీవాణి దర్శన టికెట్లలో కీలక మార్పులు.. జూన్ 10 నుంచి కొత్త విధానం అమలు

తిరుమల, మే 31: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కేటాయింపులో కీలక మార్పులు చేపట్టింది. భక్తులకు మరింత పారదర్శకంగా, సౌకర్యవంతంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త విధానం ప్రకారం రోజుకు 300 శ్రీవాణి దర్శన టికెట్లను ఇప్పటికే రూ.10,000 విరాళం చెల్లించి దర్శనం కోసం ఎదురుచూస్తున్న దాతలకు ప్రత్యేకంగా కేటాయించనున్నారు. ఈ టికెట్లను ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. అలాగే…

Read More
Optimized by Optimole