Movies: “Ammoru Fever Grips Tollywood!”
Tollywood: Tollywood seems to be experiencing a spiritual resurgence, with mythological and devotional themes making…
Tollywood: Tollywood seems to be experiencing a spiritual resurgence, with mythological and devotional themes making a strong comeback. Following the success of films inspired by divine feminine energy, a new wave of ‘Ammoru’-centric stories is brewing in the industry. In this wave, producer Dil Raju’s camp is developing a project titled Ellamma, which draws inspiration…
హైదరాబాద్, జూలై 9: కార్మికులు శతాబ్దాల పోరాటంతో సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని రద్దు చేయాలన్న కుట్రలను కార్మికులు, ప్రజాసంఘాలు ఐక్యంగా తిప్పికొట్టాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె తన అధికారిక ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విరుద్ధంగా తీసుకొచ్చిన కొత్త కార్మిక చట్టాలను (లేబర్ కోడ్లు) తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. “కార్మికుల…
Chandragiri, Andhra Pradesh: A fresh controversy has erupted in Chandragiri constituency with allegations surfacing against local Telugu Desam Party (TDP) MLA who is being accused of misusing his political influence to orchestrate transfers of government employees on political grounds. According to the aggrieved parties, a village secretariat employee was arbitrarily transferred merely on the suspicion…
వి.బాలరాజు (తహశీల్దారు రిటైర్డు): భూములను సర్వే చేసి నవీకరణ చేస్తామని గత ప్రభుత్వం తెలిపింది.డిజిటల్ మ్యాప్ అఫ్ తెలంగాణ చేస్తామని ప్రకటించింది.కానీ, సర్వేపనిని పూర్తిగా విస్మరించింది. భూములతో ముడిపడి ఉన్న అవినీతి తగ్గాలంటే రికార్డుకు భూమికి లింకు ఉండాలని రెవిన్యూ సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు, న్యాయస్థానాలు, ఉన్నతాధికారులు ప్రతిపాదిస్తున్నారు. ఇదే విషయాన్ని తాజాగా జరుగుతున్న రెవెన్యూ సదస్సులలో అదేపనిగా చెబుతున్నారు. వాస్తవానికి జాతీయ భూముల నవీకరణ పథకం (ఎం.ఎల్.ఆర్.ఎం.పి) క్రింద సమగ్ర సర్వేకు 2014లోనే నిధులు…
హైదరాబాద్, జూలై 8: తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణ, అలాగే మండల ప్రజా పరిషత్ (ఎంపీటీసీ)కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త డైరెక్టర్ సృజన ఒక అధికారిక సర్క్యులర్ను జారీ చేశారు. ప్రముఖ మార్గదర్శకాల ప్రకారం, అవసరమైతే ఎంపీటీసీలను కొత్తగా ఏర్పాటు చేయడం లేదా సమీప ఎంపీటీసీలలో విలీనం చేయడం వంటి చర్యలు తక్షణమే చేపట్టాలని అధికారులను డైరెక్టర్ ఆదేశించారు. తెలంగాణ పంచాయతీరాజ్ (సవరణ)…
ఆర్. దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్): తన కళ్లను తానే నమ్మలేని నిజం. తాను కొట్టిన షాట్ కు బదులిచ్చే యత్నంలో, ఛాతీ నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిన ప్రత్యర్థి! జస్ట్, తన ముందున్న నెట్ కు అవతలి వైపున! అన్ని వేల మంది ఉత్కంఠతో వీక్షిస్తున్న వింబుల్డన్ సెంటర్ కోర్టులో, తీవ్ర నొప్పితో నేల కూలిన గ్రిగరి దిమిత్రోవ్ కి అత్యంత సమీపంగా ఉన్నది తానే! అందరి కన్నా ముందే షాక్ నుంచి తేరుకున్నది కూడా తనే!…
సంగారెడ్డి: ప్రేమించిన యువతి పెళ్లికి ఒప్పుకోలేదని క ఓ యువకుడు ఘోరానికి ఒడిగట్టాడు. ఆమెను న గొంతుకోసి హత్య చేసిన అనంతరం తానూ ఆత్మహత్యాయత్నాకి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా బండ్లగూడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతానికి చెందిన బొత్స శ్రీనివాస రావు, ఈశ్వరమ్మ దంపతులు సుదీర్ఘకాలంగా సంగారెడ్డి జిల్లా బండ్లగూడలో నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె రమ్య (23), చందానగర్లోని ప్రగతి డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతోంది….
మద్దెల చెర్వు, జూలై 8: పత్రికా వర్గాల్లో నిబద్ధతతో, విలువలతో పనిచేసిన సీనియర్ జర్నలిస్టు జీడిపల్లి దత్తురెడ్డి అకాల మరణం జర్నలిస్టు సమాజాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యక్తిగతంగా ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. దత్తురెడ్డి గారి స్వగ్రామమైన మద్దెల చెర్వులో ఆయన నివాసానికి చేరుకున్న మంత్రి వెంకట్ రెడ్డి, దత్తురెడ్డి భార్య ప్రియాంకతోపాటు కుటుంబ సభ్యులను ఓదార్చారు. “దత్తురెడ్డి సేవలను మరువలేం. ఆయన కుటుంబానికి అండగా నిలవడం ప్రభుత్వ…
హైదరాబాద్: బేగంపేట్ వైట్ హౌస్లో నూతనంగా నిర్మించిన న్యూ కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ ని సోమవారం తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “టెలికమ్యూనికేషన్, ఐటి, కార్పొరేట్ రంగాల్లో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇలాంటి ప్రాంగణాలు యువతకు కొత్త ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి. హైదరాబాద్ను ప్రపంచ కార్పొరేట్ మ్యాప్పై మరింత బలంగా నిలిపే దిశగా ఇవి మైలురాళ్లవిగా నిలుస్తాయి,” అని తెలిపారు. ఈ…
Hyderabad, July 7: In a significant crackdown on corruption, officials from the Telangana Anti-Corruption Bureau (ACB) have arrested Shaik Javeed, Deputy Tahsildar currently serving in the Civil Supplies department at Miryalguda, under the District Civil Supplies Officer (DCSO), Nalgonda District.The arrest was made in connection with a case registered on June 7, 2025, wherein Javeed…