crimenews :మహిళపై ఐదుగురు యువకుల సామూహిక అత్యాచారం
విజయవాడ, ఆగస్టు 30: విజయవాడ నగర శివారులోని నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళపై ఐదుగురు యువకులు సామూహిక…
విజయవాడ, ఆగస్టు 30: విజయవాడ నగర శివారులోని నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మద్యం మత్తులో ఉన్న నిందితులు అర్ధరాత్రి సమయంలో మహిళ ఇంట్లోకి చొరబడి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం.. వాంబే కాలనీలో ఒంటరిగా నివసిస్తున్న ఓ మహిళను కొంతకాలంగా గమనిస్తున్న ఐదుగురు యువకులు ఆమె ఇంటిని లక్ష్యంగా చేసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి…
ఒంగోలు, ప్రత్యేక కథనం: ఒంగోలు రాజకీయాల్లో ఎన్నికల వేడి ఇప్పటి నుంచే కనిపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ, రాజకీయ పార్టీలు, ఆశావహ నేతలు మాత్రం భవిష్యత్ పోరాటానికి సన్నద్ధమవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి 2029 అసెంబ్లీ ఎన్నికల వరకు దృష్టి సారిస్తూ, రాజకీయ సమీకరణాలకు పదును పెడుతున్నారు. https://youtu.be/mUDdYazfI0s?si=CpYOA93tPYrFpzam గత ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ, తమ బలాబలాలను అంచనా వేస్తూ, కొత్త వ్యూహాలను రూపొందించడంలో ప్రధాన పార్టీలు…
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ “Belonging: A Journey of Love” విడుదలకు ముందే దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రేమ, కుటుంబం, రాజకీయాలు, విషాదాలు, అధికారానికి దూరంగా నిలిచిన తన నిర్ణయాల వరకు అనేక కీలక అంశాలను ఈ పుస్తకంలో ప్రస్తావించినట్లు సమాచారం. పుస్తకం ఇంకా మార్కెట్లోకి రాకముందే దానిలోని కొన్ని అధ్యాయాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇటలీలో జన్మించిన సోనియా గాంధీ, నెహ్రూ-గాంధీ…
Telangana: తెలంగాణ రాజకీయాల్లో నాయకులు అనేక మంది వస్తుంటారు, వెళ్తుంటారు. అయితే సమాజ మార్పు కోసం, అణగారిన వర్గాల రాజకీయ సాధికారత కోసం తమ జీవితాన్ని అంకితం చేసే నాయకులు మాత్రం అరుదుగా కనిపిస్తారు. అలాంటి నాయకత్వానికి ప్రతీకగా నిలుస్తున్నారు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాం శేఖర్. బహుజన సమాజం రాజకీయంగా బలపడకపోతే సామాజిక న్యాయం అసంపూర్ణంగానే మిగిలిపోతుందనే నమ్మకంతో ఆయన రాజకీయ ప్రయాణం సాగుతోంది. రాజకీయ అధికారమే సామాజిక మార్పుకు…
National: దేశ రాజకీయాల్లో 2029 లోక్సభ ఎన్నికలపై అప్పుడే ఆసక్తి మొదలైంది.ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే.. కేంద్రంలో మరోసారి NDA కూటమిదే అధికారం అంటూ ఇండియా టుడే సి ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే అంచనా వేసింది.సర్వే ప్రకారం NDAకు 326 లోక్సభ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. అయితే గత జనవరి సర్వేతో పోలిస్తే NDA బలంలో తగ్గుదల కనిపించింది. అప్పట్లో 352 సీట్లు వస్తాయని అంచనా వేయగా.. ఇప్పుడు ఆ సంఖ్య…
Irumudi review: ఆడపిల్లల పెంపకం… తల్లిదండ్రుల బాధ్యత… సమాజం పట్ల మన ఆలోచనా విధానం… ఈ సున్నితమైన అంశాలను కథాంశంగా తీసుకుని తెరకెక్కిన చిత్రం ‘ఇరుముడి’.రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది?సామాజిక సందేశంతో పాటు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో ఎంతవరకు సక్సెస్ అయింది?తెలుసుకుందాం ఈ ప్రత్యేక సినిమా రివ్యూలో. సామాజికంగా ఆలోచింపజేసే కథను ఎంచుకోవడంతోనే ఇరుముడిపై ఆసక్తి మొదలవుతుంది. ముఖ్యంగా ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లిదండ్రిని ఈ సినిమా ఆలోచింపజేసే…
Hyderabad: By Amaravaji Nagaraju ✍🏽 ఒకప్పుడు సమాజంలో పేరు సంపాదించాలంటే ప్రతిభ ఉండాలి… కష్టపడాలి… విలువలు పాటించాలి. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కొన్ని సెకన్ల వీడియోతో కోట్ల మందికి చేరుకోవడం సాధ్యమవుతోంది. ఇది సాంకేతికత అందించిన గొప్ప అవకాశం. అయితే అదే అవకాశం కొందరి చేతిలో ప్రమాదకర ఆయుధంగా మారుతోంది. “ఎలాగైనా వైరల్ కావాలి” అనే ఆలోచన యువతలో పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. లైక్లు, షేర్లు, ఫాలోవర్ల కోసం వ్యక్తిత్వాన్ని, కుటుంబ గౌరవాన్ని, సామాజిక…
Socialmedia: సోషల్ మీడియా ప్రపంచంలో కనిపించే విలాసవంతమైన జీవితం చాలామందిని ఆకర్షిస్తోంది. ఖరీదైన కార్లు, ఫైవ్ స్టార్ హోటళ్లు, విదేశీ పర్యటనలు, బ్రాండెడ్ గిఫ్ట్స్… ఇవన్నీ సులభంగా దక్కుతాయనే భ్రమలో కొందరు అపరిచితులతో పరిచయాలు పెంచుకుంటున్నారు. ఈ బలహీనతనే ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా “షుగర్ డాడీ”, “లగ్జరీ స్పాన్సర్”, “ఆన్లైన్ కంపానియన్” వంటి పేర్లతో యువతను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ మోసాలు చాలా అమాయకంగా ప్రారంభమవుతాయి. ముందుగా సోషల్…
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారం సందర్భంగా ప్రముఖ నటుడు, నిర్మాత మురళీమోహన్ను తెలుగు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. ఫిలిం ఛాంబర్లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో సినీ పాత్రికేయులు, ప్రముఖులు పాల్గొని ఆయన సినీ, సామాజిక సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ తన జీవిత ప్రయాణంలో తనకు దారి చూపిన నలుగురు వ్యక్తులను ఎప్పటికీ మరువలేనన్నారు. నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు, గుప్త మాణిక్యాలరావు, దర్శకరత్న దాసరి నారాయణరావు,…
Kollywood: కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.. సన్రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్.. గత కొంతకాలంగా వీరిద్దరి పేర్లు ప్రేమ, పెళ్లి వార్తలతో సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి. అయితే ఈసారి ఆ ప్రచారానికి కొత్త ఊపు వచ్చింది. అనిరుధ్కు బంధువైన సీనియర్ నటుడు వైజీ మహేంద్రన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ, క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అసలు ఆయన ఏమన్నారు? పెళ్లి వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది? గత కొన్ని నెలలుగా అనిరుధ్…