APnews: సినీ నటి వాసుకి (పాకీజా) జనసేనాని ఆర్థిక సాయం..!

Apnews: తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ నటి శ్రీమతి వాసుకి (పాకీజా)కి ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ఆపన్నహస్తం అందించారు. ఆమె దీన స్థితి తెలిసి చలించిన జనసేనాని రూ. 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. మంగళగిరి మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ మొత్తాన్ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పి. హరిప్రసాద్ , పి.గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పాకీజాకు అందజేశారు. పవన్ కళ్యాణ్  చేసిన సాయానికి పాకీజా…

Read More

APNews:సన్న బియ్యం…. మధ్యాహ్న భోజన పథకంలో విప్లవం!

APpolitics: మన రాష్ట్రంలో పిల్లలకు మంచి ఆహారం, చదువు కలిపి ఇవ్వాలన్న సంకల్పంతో డొక్కా సీతమ్మ పథకం ఎప్పటి నుంచో నడుస్తోంది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలో, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ పర్యవేక్షణలో… ఈ పథకంలో కొత్త ఒరవడి వచ్చింది. ఆ ఒరవడి పేరు సన్న బియ్యం! మధ్యాహ్నన భోజన పథకంలో పోషకాలు కలగలసిన సన్న బియ్యం ప్రవేశపెట్టడంతో విద్యార్థుల భవిష్యత్తుకు మంచి నిర్ణయం తీసుకున్నట్లయింది. దొడ్డు బియ్యం…

Read More

Apnews: మాజీ సిఎం జగన్ పై తొందరపాటు చర్యలొద్దని హైకోర్టు ఆదేశం..!

అమరావతి: పల్నాడు జిల్లాలో ఇటీవల జరిగిన సింగయ్య మృతి ఘటనపై దాఖలైన కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా ఇతర నిందితులు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం ఈ కేసును జూలై 1వ తేదీ (మంగళవారం)కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. విచారణ కొనసాగుతున్న సమయంలో పోలీసులు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోరాదని స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. గతంలో పల్నాడు పర్యటనలో…

Read More

Apnews: జాతీయపార్టీల పతనం ఏపీ ప్రజలకు శాపం..!

APpolitics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జాతీయ పార్టీల బలహీన స్థితి, ప్రాంతీయ శక్తుల్ని బలోపేతం చేయడమే కాకుండా కుల రాజకీయాలకు దోహదమవుతోంది. పలు వికారాలకు ఇదొక ముఖ్య కారణంగా నిలుస్తోంది. ఒకరి తర్వాత ఒకరుగా అధికారంలోకి వచ్చే ప్రాంతీయ శక్తుల పాలనలో ఇష్టానుసారంగా నడచుకోవడంతో రాష్ట్రంలో ప్రజాస్వామ్య వాతావరణమే క్షీణిస్తోంది. సిద్దాంత బలం, విధానాల నిబద్దత లేని ప్రాంతీయ శక్తులు గద్దెనెక్కిన నుంచి నిరంతరం ఆధిపత్య సాధన, ప్రత్యర్థుల అణచివేత పైనే దృష్టి పెట్టడం ప్రజలకు శాపంగా పరిణమిస్తోంది….

Read More
tdp,janasena,bjp,

APpolitics: రైతుల గోడు పట్టని ఏపీ కూటమి సర్కార్..!

APpolitics: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా, రైతులకు ఇచ్చిన హామీలు ఇంకా కాగితాల్లోనే మిగిలిపోవడంతో ఆంధ్రప్రదేశ్లో రైతాంగం తీవ్ర నిరాశ, నిట్టూర్పులతో అలమటిస్తోంది! వ్యవసాయం నిర్లక్ష్యాన్ని బట్టి చంద్రబాబు మునుపటి వైఖరి మారలేదనే స్పష్టమౌతోంది. కూటమిలో తెలుగుదేశంతో పాటు జనసేన, బీజేపీ లు చేరి ఇచ్చిన ఎన్నికల ఉమ్మడి హామీల అమలుకూ రైతాంగం నోచుకోవడం లేదు. హామీల మేరకైనా వ్యవసాయ సమస్యల్ని తీర్చి చరిత్ర గతిని మారుస్తారా? ఇదే నిర్లక్ష్యం కొనసాగించి చరిత్రహీనులుగా మిగులుతారా?…

Read More
tdp,janasena,bjp,

APpolitics: ఏపీ ఏడాది కూటమి పాలన చోచో..!

APpolitics : అద్దం అబద్దం చెప్పదనేది నానుడి. దాన్ని నిజం చేసేలా ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించిన ఓ సర్వే, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఏడాది పాలన గొప్పగా ఏంలేదని స్పష్టం చేస్తోంది. ఎన్నికల హామీల అమలు… చెప్పినట్టే కాదు, జనం ఆశించినట్టూ లేదు. ఎన్డీయే కూటమి పక్షాలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ లకు దురదృష్టంలోనూ అదృష్టమేమంటే మెజారిటీ రాష్ట్ర ప్రజల వేచి చూసేదోరణి! సమస్యలతో నలుగుతూనే పరిష్కారాల కోసం వారు నిరీక్షిస్తున్నారు. ‘ప్రత్యర్థులపై ప్రతీకారం, కక్ష సాధించమని కాదు,…

Read More

Tamilnadu: హిందు ధర్మాన్ని కాపాడుకోవడానికి ఐక్యంగా పోరాడుదాము: పవన్ కళ్యాణ్

Tamilnadu: ‘సజ్జనుడికి వచ్చే కోపం చాలా భయంకరంగా ఉంటుంది. నీతిగా, నిజాయతీగా జీవితాన్ని కొనసాగించే వారిని అమాయకులుగా భావించి దాడి చేస్తే.. ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. ధర్మం కోసం నిలబడే ప్రతి అడగు మనల్ని విజయతీరాలకు చేరుస్తుంది’ అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  అన్నారు. దేశంలో అత్యధికులు హిందువులే అయినా వారి ధర్మం గురించి వారు మాట్లాడకూడదు. ఆచారం మంటగలిపినా నోరెత్తకూడదు. నమ్మకం మీద వెక్కిరింతలు చేసినా గొంతు ఎత్తకూడదు….

Read More

APpolitics: అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడేవారిని ప్రజలు ఓ కంట కనిపెట్టాలి: పవన్ కళ్యాణ్

APpolitics: సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాలు వరకూ బాగుంటాయి. వాటిని ఆచరణలో పెడతాము, ఆ డైలాగులకు అనుగుణంగా ప్రవర్తిస్తాము అంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు. ఎవరైనా చట్టం, నియమనిబంధనలను పాటించాల్సిందే. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ప్రభుత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించదు. కచ్చితంగా అలాంటివారిపై రౌడీ షీట్లు తెరిచి… అసాంఘిక శక్తులను అదుపు చేస్తాము. అశాంతిని, అభద్రతను…

Read More
Optimized by Optimole