Hyderabad:హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్..

Hyderabad: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (HCA) – సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) మధ్య ఇటీవల చోటుచేసుకున్న టికెట్ల వివాదం కీలక మలుపు తిరిగింది. ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు సంఘంలోని ఇతర అధికారులను రాష్ట్ర సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గత ఐపీఎల్‌ సీజన్‌లో మ్యాచ్ల టికెట్ల కేటాయింపులో అసంతృప్తి వ్యక్తం చేసిన SRH యాజమాన్యం, విఐపి బాక్సులకు హెచ్‌సీఏ తాళం వేసినట్టు ఆరోపించింది. ఈ చర్యపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన…

Read More

Wimbledon:మొక్కవోని నీ పట్టుదలకు శాల్యూట్!

ఆర్. దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్): తన కళ్లను తానే నమ్మలేని నిజం. తాను కొట్టిన షాట్ కు బదులిచ్చే యత్నంలో, ఛాతీ నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిన ప్రత్యర్థి! జస్ట్, తన ముందున్న నెట్ కు అవతలి వైపున! అన్ని వేల మంది ఉత్కంఠతో వీక్షిస్తున్న వింబుల్డన్ సెంటర్ కోర్టులో, తీవ్ర నొప్పితో నేల కూలిన గ్రిగరి దిమిత్రోవ్ కి అత్యంత సమీపంగా ఉన్నది తానే! అందరి కన్నా ముందే షాక్ నుంచి తేరుకున్నది కూడా తనే!…

Read More

wtcfinal: సెహబాష్ సఫారీస్..!!

Wtcfinal: ఎన్నాళ్లకు, ఎన్నేళ్లకు….. ? ఓ అద్భుతమైన స్పర్ధ కళ్లకు కట్టింది! ఇది కదా క్రీడా స్ఫూర్తి ఇచ్చే కిక్కు. అసలు ఆటలనేవి ఆహ్లాదాన్ని, ఆనందాన్నీ అందిస్తాయనడానికి… ఇంతకు మించిన నిదర్శన దర్శనమేముంటుంది? నేనైతే ఆట సాంతం ఎంజాయ్ చేశాను. 70-80ల రోజులు గుర్తొచ్చాయి. సహనం సాహసం కలగలిసిన ప్రతిభ రెండు బృందాలుగా తలపడితే బ్యాట్ కు బాల్ కి మధ్య ఓ మూడున్నర రోజుల పాటు సాగిన ఘర్షణ ఉత్సాహం తగ్గని రీతిలో ఉత్కంఠను రేపింది….

Read More

karnataka: కర్ణాటకలో రెండేళ్ల కాంగ్రెస్ పాలన పై తీవ్ర వ్యతిరేకత: పీపుల్స్ పల్స్

Karnataka: కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ, కొడెమో టెక్నాలజీస్ సంయుక్తంగా నిర్వహించిన ‘‘పల్స్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్’’ సర్వేలో సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత కనిపిస్తుండగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీకి ప్రజాదరణ పెరుగుతోందని వెల్లడైంది. తొలి 24 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆదరణ తగ్గుతున్న దశలో రానున్న 36 నెలలు కాలం కాంగ్రెస్ ప్రభుత్వానికి మరింత…

Read More

IPL2025: ఆట అంటే గెలుపేనా…?

 ఆర్.దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్): పొట్టి క్రికెట్ పోటీ పండుగ ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్’ IPL సందడి మొదలైంది. 18వ తాజా ఎడిషన్ క్రీడాభిమానులకు కన్నుల పండుగే! వేలాది మండి స్టేడియాలలో క్రిక్కిరుస్తుంటే కొన్ని కోట్ల మంది టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలు చూస్తున్నారు. ఇక ల్యాప్-టాప్ లు, ట్యాబ్ లు, మొబైల్ లలో చూడ్డం సరేసరి! అప్పుడూ ఇప్పుడూ క్రికెట్ ఆడటం కొన్ని దేశాలకే పరిమితమైనా… ఫుట్ బాల్ తర్వాత అంతగా ప్రపంచ జనావళిని ఆకట్టుకుంటున్న…

Read More

Test cricket: టీవీక్షకులకు ‘కిక్కి’స్తోంది.. దటీజ్ టెస్ట్ క్రికెట్..!!

Dilip Reddy: ‘కొన్నిసార్లు మా వికెట్లు కూడా బుమ్రా పుణ్యమే’ అన్న సిరాజ్ నిజాయితీని అభినందించాలి. ‘ప్రపంచంలోని ఏ జట్టయినా సరే…. పిడుగుల్లాటి అతని ఆరు బంతులను ఊపిరి బిగబట్టి ఆడే మేటి బ్యాటర్లూ, అవతలిపక్క మా బౌలింగ్ వచ్చే సరికి కాసింత గాలి పీల్చుకుందామనే ఏమరుపాటులో, మాకు వికెట్లుగా దొరికిపోతారు’ అంటాడు సిరాజ్! నిజమే, ఎంత చక్కని లైన్ & లెంత్ బౌలింగ్! అంత షార్ట్ రనప్ తోనూ నిప్పులు చెరిగే బంతులు….. రిచర్డ్ హ్యాడ్లీ…

Read More
health tips, health

Health: ఈగే క‌దాని లైట్ తీసుకుంటే ఆరోగ్యం హంఫ‌ట్‌..

Healthtips: వ‌ర్ష‌కాలంలో సీజ‌న‌ల్‌ వ్యాధులు ప్ర‌బ‌లేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ముఖ్యంగా టైఫాయిడ్‌, క‌ల‌రా, మ‌లేరియా వ్యాధుల ప‌ట్ల అప్ర‌మ‌త్త‌త అవ‌స‌ర‌మ‌ని.. ఏమ‌ర‌పాటు వ‌ద్ద‌ని  ఆరోగ్య నిపుణులు స‌ల‌హాలు ఇవ్వ‌డం ప‌రిపాటి. శీతాకాలం  ప్రారంభంకానున్న నేప‌థ్యంలో సీజ‌న‌ల్ వ్యాధుల‌కు సంబంధించి శాస్త్ర‌వేత్త‌లు ముఖ్య సూచ‌న‌లు చేశారు. వ‌ర్ష‌కాలంలో ఈగ‌ల ప‌ట్ల జాగ్ర‌త్త పాటించాల‌ని హెచ్చ‌రించారు. ఈగ‌లు వాలిన ఆహ‌రం తింటే టైఫాయిడ్‌, క‌ల‌రా వ్యాధులు సోకే ప్ర‌మాదం ఉంద‌ని షాకింగ్ విష‌యాన్ని వెల్ల‌డించారు . ఈగ‌లకు బ్యాక్టీరియాను…

Read More

indvszm: జింబాబ్వే పై భారత్ విక్టరీ..టీ20ల్లో తొలి జట్టుగా రికార్డు..!

Teamindia: టీంఇండియా యువ జట్టు అదరగొట్టింది. జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో భారత జట్టు 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి182 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో అతిధ్య జింబాబ్వే  జట్టు 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేసింది. టీం ఇండియా కెప్టెన్ శుభ్ మన్ గిల్ అర్థ సెంచరీతో మెరిశాడు.ఈవిజయంతో భారత్ సిరిస్ లో 2-1 అధిక్యంలో…

Read More

indvszm: జింబాబ్వేతో తొలి టీ20లో భారత ఓటమి..

Teamindia: జింబాబ్వేతో  టీ20 సిరిస్ లో టీంఇండియాకి  తొలి మ్యాచ్ లోనే  పరాభవం ఎదురైంది. శనివారం  జింబాబ్వేతో  ప్రారంభమైన తొలి టీ20 లో భారత జట్టు 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన అతిధ్య  జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 115 పరుగులు చేసింది. అనంతరం 116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 102 పరుగులకు ఆలౌటైంది.   స్పల్ప లక్ష్య చేధనలో భారత బ్యాటర్లు చేతులెత్తేశారు.  కెప్టెన్ గిల్ (31), వాషింగ్టన్ సుందర్(27)…

Read More

BCCI: జింబాబ్వే తో టీ20 సిరిస్.. టీమిండియా కెప్టెన్ గా గిల్..!

Teamindia : జూలై నెలలో జింబాబ్వే తో జరిగే ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ కు భారత జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టుకు యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించే ఉద్దేశంతో జట్టు ఎంపిక జరిగినట్లు తెలుస్తుంది. భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జైస్వాల్, గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ, శాంసన్, ధ్రువ్ జురేల్, నితీశ్ రెడ్డి, రియాన్ పరాగ్,…

Read More
Optimized by Optimole