ప్రపంచ కప్ 2023.. అడుగు దూరంలో భారత్..!

Worldcup2023: ప్రపంచకప్ _ 2023 ఫైనల్లో అతిథ్య భారత్ అడుగుపెట్టింది. ప్రపంచ కప్ అందుకోవడానికి అడుగు దూరంలో నిలిచింది. టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్.. ప్రపంచ కప్ అందుకోవడానికి అడుగు దూరంలో నిలిచింది. వాంఖడే వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన సెమీస్ మ్యాచ్లో జయకేతనం ఎగరేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ టాప్ ఆర్డర్ రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లకు 397 పరుగుల భారీ స్కోర్ సాధించింది.యువ…

Read More

లంకేయులపై భారత బౌలర్ల సవారి..నేరుగా సెమీస్..

Worldcup2023: వన్డే ప్రపంచ కప్ 2023 లో భారత్ సెమీస్ దూసుకెళ్లింది. ముంబై వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన పోరులో భారత్ 302 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.తొలుత  బ్యాటింగ్ చేసిన అతిధ్య  జట్టు 357 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు భారత బౌలర్ల ధాటికి 55 కే ఆలౌట్ అయ్యింది. భారత బౌలరల్లో షమీ 5 , మహమ్మద్ సిరాజ్ 3, బుమ్రా, జడేజా తలా వికెట్…

Read More

ఏషియన్ గేమ్స్ లో భారత మహిళల క్రికెట్ జట్టుకు స్వర్ణం..

Cricket: ప్రతిష్టాత్మక ఏషియన్ గేమ్స్ 2023 లో భారత మహిళల క్రికెట్ జట్టు స్వర్ణ పతకం సాధించింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్ లో 19 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడువికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో లంక జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 97 పరుగులు మాత్రమే చేసింది.  దీంతో భారత జట్టు విజయం ఖరారైంది.  

Read More

ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం..దుమ్మురేపిన షమీ, గిల్, రుతురాజ్..

Cricket news: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు శుభారంభం చేసింది. తొలుత బౌలింగ్ లో షమీ అదరగొడితే.. బ్యాటింగ్ లో యువ ఓపెనర్స్ గిల్, రుతురాజు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. 3 వన్డేల సిరీస్ లో భాగంగా మొహాలీలో జరిగిన మొదటి మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత  50 ఓవర్లలో 276 పరుగులకు ఆల్ ఔట్ అయింది. అనంతరం…

Read More

ముచ్చటేసిన ఆట!

ఆర్. దిలీప్ రెడ్డి( పొలిటికల్, స్పోర్ట్స్ ఎనలిస్ట్, ):   ఆటల్లో నాకు నచ్చే అనేకానేక విషయాల్లో… వింబుల్డన్ సెంటర్ కోర్ట్ ప్రేక్షకుల నిమగ్నత ఒకటి. మరచిపోయి మళ్లీ గుర్తుకు తెచ్చుకున్నట్టు అప్పుడప్పుడు… లయగా కొట్టే చప్పట్లు తప్ప, ఎక్కువ మార్లు నిశ్శబ్దంగా, తదేకంగా అటనే చూస్తుంటారు. లీనమైపోతారు. కూచున్నచోటు నుంచి లేచి తిరిగే కదలికలూ తక్కువే! వారి ఓపికకు మెచ్చుకోవాలి…అత్యధికులు, ఆద్యంతం, ఆనందపు ముఖాలతో ఆటను ఆస్వాదిస్తూవుంటారు. వారిని అలరిస్తూ… ఇవాళ, కార్లస్ ఆల్కరజ్ ఆడిన ఆట…

Read More

ఐపీఎల్ కు గుడ్ బై చెప్పనున్న మిస్టర్ కూల్ కెప్టెన్?

Msdhoni: టీంఇండియా మాజీ సార‌థి మ‌హేంద్ర‌సింగ్ ధోని  ఐపీఎల్ కు గుడ్ బైచెప్ప‌నున్నాడా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. శుక్ర‌వారం స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ తో మ్యాచ్ ప్ర‌జెంటేష‌న్  అనంత‌రం  మాట్లాడిన ధోని.. రెండేళ్ల త‌ర్వాత అభిమానుల‌ను క‌లుసుకోవ‌డం ఆనందంగా ఉంది. మా ప‌ట్ల ప్రేక్ష‌కులు చూపే అభిమానం, అప్యాయ‌తకు రుణ‌ప‌డి ఉంటాం..  కెరీర్ లో ఇదే నాచివ‌ర ద‌శ అంటూ మ‌హీ   చెప్పుకొచ్చాడు. ఇప్పటికే అంత‌ర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన మ‌హీ.. ఐపీఎల్ 2023 టోర్న‌మెంట్…

Read More

నీతా అంబానీ గొప్ప స్ఫూర్తి..!!

ఆర్. దిలీప్ రెడ్డి (  విశ్లేషకులు): డబ్బున్న వాళ్లంతా గొప్ప పనులు చేస్తారని చెప్పలేం. కానీ, నీతా అంబానీ 36 స్వచ్చంద సంస్థల సహకారంతో 19 వేల మంది బాలికలను ప్రత్యేక నీలి జెర్సీల్లో ముంబాయి లోని వాంకడే స్టేడియంకి రప్పించారు. అందులో 200 మంది వైవిధ్య సామర్థ్యాల దివ్యాంగులున్నారు. వారిలో దాదాపు అందరు, లేదా అత్యధికులు తొలిసారి స్టేడియంకి వచ్చి క్రికెట్ లైవ్ చూస్తున్నవాళ్లే !  స్టేడియం ఓ నాలుగ్గంటల పాటు నిజంగా ‘నీలి సంద్రమే’…

Read More

పుజారా కెరీర్లో మరో మైలురాయి..భారత్ తరుపున 13వ ఆటగాడిగా రికార్డు..

భారత క్రికెటర్‌, నయా వాల్‌ చతేశ్వర్‌ పుజారా ఖాతాలో మరో అరుదైన ఘనత చేరబోతోంది . బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ 2023లో భాగంగా ఇండియా- ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. సిరీస్ లో రెండో టెస్ట్‌ మ్యాచ్ ఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 17న ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ పుజారా కెరీర్‌లో 100 టెస్ట్‌ మ్యాచ్‌. భారత్‌ తరఫున ఇప్పటివరకు 100 టెస్ట్‌ మ్యాచ్‌ ఆడనున్న 13వ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కనున్నాడు. ఇప్పటివరకు టీంఇండియా తరపున…

Read More

అండర్ -19 ప్రపంచ కప్ విజేత భారత్..

అండర్ -19 ప్రపంచ కప్ లో భారత అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తొలిసారి నిర్వహించిన టీ 20 ప్రపంచ కప్ ఫైనల్లో.. క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ పై గెలిచి భారత మహిళా క్రికెట్లో సరికొత్త అధ్యాయం లిఖించారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన బ్రిటిష్ జట్టు 68 పరుగులకే కుప్పకూలింది. భారత్ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో .. ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్స్ ను ముప్పు తిప్పలు పెట్టారు. కెప్టెన్…

Read More

రాయ్ పూర్ వన్డేలో భారత్ ఘననిజయం..

రాయ్ పుర్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు 108 పరుగులకే కుప్పకూలింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేయగా..గత మ్యాచ్ డబుల్ సెంచరీ హీరో శుభ్ మన్ గిల్ 40, ఇషాన్ కిషన్ 8 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. షమికి మ్యాన్ ఆఫ్ ది…

Read More
Optimized by Optimole