Mirchi: ప్లాస్టిక్ ఫ్రీ.. “మిర్చి ప్లాస్టిక్ వారియర్ ఛాలెంజ్ ” ఘన విజయం..!!

Vijayawada: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు రేడియో మిర్చి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జూలై నెలను ప్రపంచ వ్యాప్తంగా ‘ప్లాస్టిక్ ఫ్రీ మంత్’ గా  ప్రకటించగా రేడియో మిర్చి .. *మిర్చి ప్లాస్టిక్ వారియర్ చాలెంజ్* పేరిట శ్రోతలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఛాలెంజ్ విసురుతూ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించింది. ఈ ప్రచారం ద్వారా అవగాహన కల్పించే విధంగా పలువురు నిపుణులతో ఇంటర్వ్యూలు రేడియో మిర్చి ప్రసారం చేసింది. అదే…

Read More

kavita: మల్లన్నపై నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు బాలకృష్ణ మండిపాటు..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ తీన్మార్ మల్లన్నపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ‘‘గౌరవ జాగృతి అధ్యక్షురాలు అయిన కవితక్కని టార్గెట్ చేస్తూ తీన్మార్ మల్లన్న చేసిన అసభ్య వ్యాఖ్యలు తగినవి కావు. ఆయన వెంటనే తన మాటలను వెనక్కి తీసుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేదంటే నాలుక కోస్తా ఖబర్దార్…

Read More

Kollywood: షూటింగ్ స్టంట్ మాస్టర్ రాజు మృతి..!!

చెన్నై: తమిళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ స్టంట్ మాస్టర్ రాజు షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో నటుడు ఆర్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి స్టంట్ దర్శకత్వం వహిస్తున్న రాజు, ఇటీవల ఓ కీలక షెడ్యూల్‌లో భాగంగా కార్ స్టంట్ చేస్తుండగా ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. పూర్తి స్థాయి భద్రత చర్యలు తీసుకున్నప్పటికీ ఆ సన్నివేశం సమయంలో అదుపుతప్పిన వాహనం…

Read More

Tennis: డైవర్స్ తీసుకోబోతున్న స్టార్ షట్లర్…!!

హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్‌ జంట – సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ తమ ఏడేళ్ల వివాహ బంధానికి ముగింపు పలకనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సైనా నెహ్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సోమవారం అధికారికంగా వెల్లడించారు. “మేమిద్దరం పరస్పర అంగీకారంతో విడిపోయే నిర్ణయం తీసుకున్నాం. ఈ సమయంలో మా వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలంటూ అందరినీ కోరుతున్నా,” అని ఆమె పోస్ట్‌లో పేర్కొన్నారు. సైనా – కశ్యప్ ప్రేమ కథ 2010లో జూనియర్ స్థాయిలో మొదలైంది. బ్యాడ్మింటన్‌ అకాడమీ…

Read More

Telangana: నేతలు మారకుంటే… కాంగ్రెస్ కు కష్టాలే..!!

IncTelangana: తెలంగాణలో కాంగ్రెస్ ఇవాళ నాలుగు రోడ్ల కూడలిలో నిలబడి ఉంది. పయనం ఎటు? మెరుగైన స్థితికా? పతనానికా? అన్నది పార్టీ రాష్ట్ర నాయకత్వం చేతిలో ఉంది. అధికారంలో ఉన్నపుడు సంస్థాగతంగా-రాజకీయంగా పార్టీని ప్రజాక్షేత్రంలో పటిష్టంగా ఉంచాల్సిన బాధ్యత అటు ముఖ్యమంత్రి, ఇటు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు ఇరువురిపైనా ఉంటుంది. జోడు గుర్రాల్లా సమన్వయంతో రాష్ట్ర కాంగ్రెస్ రథాన్ని ముందుకు నడపాల్సిన ఈ ఇద్దరి వ్యవహారశైలీ… అటు అధిష్టానానికి ఇటు కార్యకర్తల శ్రేణికి ఎవరికీ…

Read More

Telangana: బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ కి కృతజ్ఞతలు తెలిపిన బీసీ సంఘాలు…!!

హైదరాబాద్, జూలై 13: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక ఆర్డినెన్స్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు బీసీ సంఘాల ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఇతర బీసీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు…

Read More
Optimized by Optimole