Fakealert: Hyderabad Cracks Down on 8 Fake Doctors: TGMC

Hyderabad: In a major crackdown, the Telangana State Medical Council (TGMC) has identified eight fake doctors operating illegally in Hyderabad without valid medical qualifications. These individuals were allegedly treating patients and prescribing powerful medications such as antibiotics, steroids, painkillers, and IV fluids, thereby endangering public health. The operation was conducted in the areas of Bowrampet,…

Read More

Telangana: “KTR మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు”: గజ్జల కాంతం

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేయడం పట్ల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం తీవ్రంగా స్పందించారు. “కేటీఆర్ పూర్తిగా మతిస్థిమితం కోల్పోయినట్లు మాట్లాడుతున్నారు,” అంటూ ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు సంబంధించిన సమస్యలపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడాలి కానీ, రోడ్లపై చర్చలకు సవాళ్లు చేయడం ఏంటని గజ్జల కాంతం ప్రశ్నించారు. “సరే, రోడ్ల పైనే చర్చిస్తే, కేటీఆర్‌కి ఎమ్మెల్యే…

Read More

Hyderabad: రాష్ట్ర ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి…

హైదరాబాద్: ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్! ఈ తొలి ఏకాదశి పర్వదినాన,విష్ణు గాయత్రీ మంత్రంతో ప్రతి ఒక్కరి సంకల్పాలు సిద్ధించాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కాంక్షించారు. అత్యంత పవిత్ర తొలి ఏకాదశి రోజున విష్ణువును స్మరిస్తూ..రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని కోరుకుంటూ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు.

Read More

Ekadashi:తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్‌: హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా పరిగణించబడే తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.”తొలి ఏకాదశి పండుగ హిందువులకు ఎంతో ప్రీతిపాత్రమైనది. శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ పవిత్ర దినాన్ని తెలంగాణ ప్రజలు భక్తి శ్రద్ధలతో, ఆధ్యాత్మికతతో జరుపుకోవాలని కోరుతున్నట్లు” పేర్కొన్నారు. ప్రజలందరికీ మంచి జరగాలని, ఆరోగ్యం, ఆనందం, శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ మహేష్ కుమార్ గౌడ్…

Read More

Kubera:Vijay Deverakonda Passed on ‘Deva’ Role in Sekhar Kammula’s Blockbuster

Tollywood: In a fascinating behind-the-scenes revelation from the Telugu film industry, it has come to light that the critically acclaimed role of ‘Deva’ in Sekhar Kammula’s latest blockbuster was initially offered to Vijay Deverakonda. However, the actor is said to have turned down the part, reportedly concerned about how his fans would react to seeing…

Read More

ElonMusk:ఎలాన్ మస్క్ కొత్త పార్టీ ప్రకటన – ‘ది అమెరికా పార్టీ’

Elon Musk: ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేతగా పేరు తెచ్చుకున్న మస్క్ తాజాగా రాజకీయ అరగ్రటం చేశారు. ఇందుకోసం కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుచేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ పార్టీకి ఆయన పెట్టిన పేరు ‘ది అమెరికా పార్టీ’. అమెరికాలో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం నిర్వీర్యమైందని, ప్రజలకు అసలు స్వేచ్ఛ లేదని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. ప్రజల శ్రేయస్సు కోసం, వారి స్వేచ్ఛను రక్షించేందుకునే ఈ నిర్ణయం…

Read More

MaheshBabu: సూపర్ స్టార్ బర్త్డే సందర్భంగా రాజమౌళి టీజర్.!

Tollywood:  టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఓ శుభవార్త. ఆగస్ట్ 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు కోసం సూపర్ స్టార్ నటించిన పాత సినిమాల నుంచి ఒక ప్రత్యేక 4K ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఈ ప్రత్యేక ట్రైలర్‌ను హరి హర వీరమల్లు సినిమా షోతో పాటు థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఈ ట్రైలర్‌కి సంబంధించిన ఎడిటింగ్ పూర్తి చేసి, థియేట్రికల్ ప్రెజెంటేషన్‌కు సిద్ధంగా ఉంచారు. 4Kలో విడుదలవుతున్న ఈ ట్రైలర్…

Read More

jagityala: ఫ్రెండ్స్ అవమానించారని బీటెక్ విద్యార్థినీ ఆత్మహత్య..!

జగిత్యాల: స్నేహితుల తీరుతో మానసికంగా క్షోభకు గురైన ఓ యువతి ప్రాణాలు తీసుకుంది. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‌కు చెందిన కాటిపెల్లి నిత్య (21) హైదరాబాద్‌ కూకట్‌పల్లి (KPHB)లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉండి బీటెక్ మూడవ సంవత్సరం చదువుతోంది. ఇటీవల చదువులో వెనుకబడినదంటూ స్నేహితులు వైష్ణవి, సంజన ఆమెను అనుచితంగా అవమానించినట్టు తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన నిత్య ఈ నెల 2న స్వగ్రామానికి వెళ్లి గడ్డి మందు సేవించింది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను వెంటనే…

Read More

Mlckavitha: 7 లక్షల రేషన్ కార్డుల రద్దుకు కాంగ్రెస్ సర్కారు కుట్ర: ఎమ్మెల్సీ కవిత

Mlckavitha: ఎమ్మెల్సీ కవిత ట్వీటర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం పై సంచలన ఆరోపణలు చేశారు. రేషన్ కార్డుల రద్దుకు కాంగ్రెస్ సర్కారు కుట్ర పన్నుతోందని ట్వీట్ లో ఆమె ప్రస్తావించారు. వర్షాకాలం నేపథ్యంలో జూన్ లో మూడు నెలల రేషన్ పంపిణీ జరిగిందని.. అనివార్య కారణాలతో 7.24 లక్షల కుటుంబాలు రేషన్ తీసుకోలేదని పేర్కొన్నారు. రేషన్ తీసుకోకపోవడాన్ని సాకుగా చూపుతూ ఏడు లక్షలకు పైగా కుటుంబాల రేషన్ కార్డులను తొలగించే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందన్నారు. అర్హులైన వారందరికీ…

Read More
Optimized by Optimole