అండర్_19 ప్రపంచ కప్ ఫైనల్లో యువ భారత్..!
అండర్-19 ప్రపంచకప్లో యువభారత్ జట్టు ఫైనల్ కూ దూసుకెళ్లింది. టోర్నీలో ఓటమన్నదే ఎరుగకుండా జోరుమీదున్న భారత్.. అంటిగ్వా వేదికగా జరిగిన సెమీస్లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ కు చేరింది. దీంతో భారత జట్టు ఎనిమిదో సారి ఫైనల్ చేరినట్లయింది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యువ భారత జట్టు.. నిర్ణీత ఓవర్లలో 290 పరుగుల చేసింది. కెప్టెన్ యష్ధూల్(110) సెంచరీతో రాణించగా.. వైస్కెప్టెన్ షేక్ రషీద్(94) హాఫ్ సెంచరీ తో ఆకట్టుకున్నారు. ఆసీస్ బౌలర్లలో…