భారత ప్రజాస్వామ్యానికి పట్టిన జాడ్యం, ఏంటిది ?..పార్ట్ _ 2

చాలా మంది పౌరులు రాజ్యాంగం గురించి అర్ధం చేసుకోకుండానే ప్రజాస్వామ్యం అంటే వ్యక్తిగత స్వేచ్ఛ అని, ప్రజలు లేదా వ్యక్తిగత మతపరమైన మార్గాలను, లేదా మతపరమైన భావనలను బహిరంగంగా ప్రదర్శించుకోవటం అని, రిజర్వేషన్లను ఎలా అంటే ఆలా పెంచేసుకోవచ్చని, ఇష్టమొచ్చినట్లు రాజకీయ పార్టీలను, సంస్థలను స్థాపించుకోవటం అని అనుకుంటున్నారు. ఈ పోకడలే ‘ప్రజాస్వామ్యం’ తన యొక్క విలువను మెల్లగా దిగజారుకుంటూ, లౌకికతత్వాన్ని కోలుపోతోంది. ఈ పోకడలు ఎంత దూరం పోయింది అంటే ఈ రాజ్యాంగం బాగాలేదు, ఇప్పటి…

Read More

భారత ప్రజాస్వామ్యానికి పట్టిన జాడ్యం ? ఏంటిది – పార్ట్ -1

  ప్రతీ విషయాన్ని, ప్రతీ అంశాన్ని ఈ ప్రజాస్వామ్యంలో ఇలా జరగవచ్చా, వీళ్లంతా (ఎవరో ఎవరికీ తెలియదు) ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు, ఈ దేశంలో ప్రజాస్వామ్యం బ్రతికి ఉన్నట్లేనా? సచ్చిపోయింది, ఇలా బాధితులతో పాటు, ప్రభుత్వ అధికారితో పాటు, మంత్రులు, రాజకీయ పార్టీలు, వీరు, వారు అని కాదు. ప్రతి ఒక్కరూ అనే మాటలు నేడు రోజూ వింటున్నాము. ఈ తతంగం మొత్తంను గమనిస్తే భారత దేశంలో ఇప్పుడు నడుస్తున్న ఒక “పాసియన్”…

Read More
Optimized by Optimole