కరీంనగర్ లో వింత పాము..?

కరీంనగర్ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ రైతు వ్యవసాయ బావి వద్ద అరిచే పాము కనిపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో పామును చూసిన గ్రామస్తులు లు భయాందోళనలకు గురవుతున్నారు. పాము కు సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్ అవుతుంది. ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
మరోవైపు జిల్లా స్థానిక ఎస్సై తాండ్ర వివేక్ ఈ విషయం పై స్పందించారు. ఇదంతా అబద్దమని పేర్కొన్నారు. నెలరోజుల క్రితం విదేశాలకు చెందిన మైక్ మార్టిన్ అనే యూట్యూబర్ తన ఛానల్‌లో అప్‌లోడ్ చేశాడని . దాన్ని డౌన్‌లోడ్ చేసిన ఓ వ్యక్తి.. వీడియో‌ని వైరల్ చేశాడని తెలిపాడు. ఆ వీడియోను కొందరు ఆకతాయిలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడని అన్నారు.

You May Have Missed

Optimized by Optimole