Headlines

మరోసారి భారత్, పాక్ సమరం.. ఆనందంలో క్రికెట్ ఫ్యాన్స్..

క్రికెట్ అభిమానులు మరోసారి దాయాదుల సమరం వీక్షించోతున్నారు. ఆసియా కప్ టోర్నీ భాగంగా భారత్ పాక్ జట్లు మరోసారి తలపడబోతున్నాయి. ఇప్పటికే టోర్నీ తొలి మ్యాచ్ లో భారత్ చేతిలో ఓటమి చవిచూసిన పాక్ జట్టు ..సూపర్ -4 లో ఢీ కొనబోతోంది. దీంతో ఇరుదేశాల క్రికెట్ అభిమానులు ఆదివారం జరగబోయే ఈమ్యాచ్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.గ్రూప్ -Aలో భారత్ .. పాక్ ,హాకాంగ్ జట్టును ఓడించి బెర్త్ ను ఖరారు చేసుకోగా.. పాక్ చివరి మ్యాచ్ లో…

Read More
Optimized by Optimole