periyar: పెరియార్‌కు అంత గౌరవం అవసరమా..?

విశీ(వి.సాయివంశీ) : (‘సుమతి మేఘవర్ణం’ తమిళనాడు బీజేపీ నేత, పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు. ఎంఏ, ఎంఫిల్ చదువుకున్నారు. పబ్లిక్ స్పీకర్‌గా గుర్తింపు పొందారు. అధికార డీఎంకే మీద తన సూటి విమర్శలు, విశ్లేషణలతో విజృంభిస్తారన్న పేరున్న నాయకురాలు. పలు తమిళ ఇంటర్వ్యూలలో ఆమె చెప్పిన విషయాలు ఇవి. ఇవన్నీ పూర్తిగా ఆమె సొంత అభిప్రాయాలు. వీటితో వ్యాసకర్తకు ఏకాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు). హిందీని తమిళనాడు మొత్తం వ్యతిరేకించడం లేదు. కేవలం డీఎంకే చేస్తున్న ప్రచారం…

Read More
Optimized by Optimole