ఎట్టకేలకు ఓబీసీ మాలీ గహలోత్ కు కాంగ్రెస్ అధ్యక్ష పదవి!

  Nancharaiah merugumala (senior journalist) ————————/————————————————– బిహార్ ఓబీసీ వైశ్యుడి (సీతారామ్ కేసరీ) నుంచి పార్టీ అధ్యక్ష పదవిని 1998లో సోనియాగాంధీ గుంజుకున్నారు. 24 సంవత్సరాల తర్వాత ఆమె మారు మనసు పొందారు. కొడుకు రాహుల్ సహకారంతో కాంగ్రెస్ అధ్యక్ష పదవిని తిరిగి ఓబీసీ నేత అశోక్ గహలోత్ కు అప్పగిస్తున్నారు నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులు. ప్రస్తుతం రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవిలో 2018 నుంచీ కొనసాగుతున్న అశోక్ గహలోత్ ఓబీసీ మాలీ కులానికి చెందిన నేత….

Read More
Optimized by Optimole