చహార్ ఒంటరి పోరాటం.. భారత్ అద్భుత విజయం!
కొలంబో రెండో వన్డేలో భారత్ ఊహించని విజయాన్ని అందుకుంది. భారత బౌలర్లు దీపక్ చాహర్ (69) ఒంటరి పోరాటంతో చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. దీంతో గబ్బర్సేన మూడు వికెట్ల తేడాతో ఈ మ్యాచ్లో గెలుపొందడమే కాకుండా 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. 276 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 193 పరుగులకే 7 కీలక వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిల్చుంది. ఆ సమయంలో జోడీ కట్టిన చాహర్, భువనేశ్వర్ మరో వికెట్ పడకుండా…