ఆరు మూల స్తంభాల మీద బడ్జెట్!

ఆరు మూల స్తంభాల మీద బడ్జెట్ ప్రవేశ పెడుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. సోమవారం బడ్జెట్ గురించి ఆమె వెల్లడిస్తూ.. ఆస్ట్రేలియా టీమిండియా విజయ మాదిరి, కరోనా సంక్షోభం నుంచి భారత ఆర్థిక వ్యవస్థ గట్టేకుతుందని ఆమె అన్నారు. బడ్జెట్ హైలైట్స్.. భీమారంగంలో 74 శాతం వరకు ఎఫ్డిఐల కి అనుమతి. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది వ్యవసాయ ఉత్పత్తుల్లో భారీగా పెరుగుదల ఉంది. వ్యక్తిగత వాహనాల 10 ఏళ్లు, కమర్షియల్ వాహనాలు…

Read More
Optimized by Optimole