ఇంగ్లాండ్ తో సిరీస్ కు భారత జట్టు ఎంపిక !

ఇంగ్లాండ్ టూర్ కోసం కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టును బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. తుది జట్టులో ఓపెనర్ పృథ్వి షా తోపాటు, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు చోటు దక్కలేదు. గాయంతో కోలుకున్న రవీంద్ర…

ఇంగ్లాండ్ తో వన్డేలకు భారత జట్టు ఎంపిక!

ఇంగ్లండ్‌తో మూడు వ‌న్డేల సిరీస్ కోసం కెప్టెన్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టును బీసీసీఐ  ప్ర‌క‌టించింది. 18 మందితో కూడిన జట్టులో  సూర్య‌కుమార్ యాద‌వ్‌, ప్ర‌సిద్ధ్ కృష్ణ‌ల‌కు తొలిసారి స్థానం‌ దక్కింది.  పేసర్  భువనేశ్వర్ కుమార్ మళ్లీ వన్డే జట్టులోకి తిరిగొచ్చాడు.…

ఇంగ్లాండ్ తో సిరీస్ కు భారత జట్టు ఎంపిక

స్వదేశంలో ఇంగ్లాండుతో జరగనున్న టెస్ట్ సిరీస్ కు 18 మంది సభ్యులు గల భారత జట్టును జాతీయ సెలక్షన్ కమిటీ మంగళవారం సాయంత్రం ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్ కోహ్లీ నాయకత్వం వహిస్తాడు. పెటర్నిటీ సెలవులపై ఆస్ట్రేలియా సిరీస్ మధ్యలోనే కోహ్లీ…