రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత రోహిత్ రెడ్డికి లేదు :పట్లోళ్ల రఘువీర్ రెడ్డి

 వికారాబాద్: ఎమ్మెల్ పైలెట్ రోహిత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల రఘువీర్ రెడ్డి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని విమర్శించి స్థాయి రోహిత్ రెడ్డికి లేదన్నారు. అమ్ముడుపోయిన వ్యక్తి మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. పార్టీ మారిన రోహిత్ రెడ్డి ఎంతకు అమ్ముడుపోయాడో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడుని విమర్శించే అర్హత అముడుపోయిన ఎమ్మెల్యేకి లేదని తేల్చిచెప్పారు. తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచి.. ఆ…

Read More
Optimized by Optimole