బండి ఆరో విడత పాదయాత్రకు సన్నద్ధమవుతున్న కమలదళం..

తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర గ్రాండ్ సక్సెస్ కావడంతో  బిజెపిలో జోష్ కనిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలో తృటిలో విజయం చేజారడంతో క్యాడర్ కొంత నిరాశ చెందింది.ఇప్పుడు  ఐదో విడత పాదయాత్రకు ప్రజల నుంచి ఊహించని రీతిలో మద్దతు లభించడం చూసి..తదుపరి పాదయాత్రకు కమలనాథులు సన్నాహాలు చేస్తున్నారు. పాదయాత్రలో భాగంగా వచ్చిన వినతి పత్రాలను దృష్టిలో పెట్టుకొని ఈ యాత్రను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక సంజయ్ ఐదో విడత…

Read More
Optimized by Optimole