Headlines

కాంగ్రెస్, బీజేపీ మధ్య చిచ్చు రాజేసిన మనీష్ పుస్తకం..!!

కాంగ్రెస్ నేత ఎంపీ మనీశ్ తివారీ రాసిన ఓ పుస్తకం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతోంది. 2008 ముంబయి ఉగ్ర దాడుల సమయంలో యూపీఏ ప్రభుత్వం దీటుగా స్పందించలేదంటు.. మనీష్ ఈ పుస్తకంలో ప్రస్తావించారు. ఈ విషయాన్ని ఆసరాగా చేసుకొని అధికార బీజేపీ నేతలు.. అప్పటి యూపీఏ ప్రభుత్వానిది అసమర్థ, బలహీన పాలన అని మరోసారి స్పష్టమైందంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇంతకూ పుస్తకంలో ఏముంది..? ’10 ఫ్లాష్‌ పాయింట్స్‌.. 20 ఇయర్స్‌’ పేరిట ఎంపీ మనీష్‌ తివారీ…

Read More
Optimized by Optimole