జ్యేష్ఠ బహుళ ‘ఏకాదశి’

ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుణ్ణి ఇలా అడిగాడు.. “ఓ జనార్ధనా! జ్యేష్ఠ బహుళ ఏకాదశి కథను, వ్రతవిధానం గురించి తెలుపగలరు” అని ప్రార్థించాడు. అందుకు శ్రీకృష్ణ భగవానుడు.. “ధర్మరాజా! జ్యేష్ఠ బహుళ ఏకాదశికి ‘యోగినీ ఏకాదశి’ అని పేరు. ఈ వ్రతాచరణతో సమస్త పాపాలు నశిస్తాయి. ఈ లోకంలో భోగములను ప్రసాదించి, పరలోకంలో ముక్తిని ప్రసాదిస్తుందీ వ్రతం. పురాణ కథ: వ్రత కథ స్వర్గ ధామమైన అలకాపురి నగరంలో కుబేరుడు అనే యక్షపతి పరిపాలన చేస్తుండేవాడు. గొప్ప శివభక్తుడు….

Read More

భగవద్గీత కి సంబంధించి క్లుప్తంగా!

1.* భగవద్గీతను లిఖించినదెవరు? =విఘ్నేశ్వరుడు. *2.* భగవద్గీత మహాభారతంలోని ఏ పర్వములోని భాగము? = భీష్మ పర్వము. *3.* గీతాజయంతి ఏ మాసములో ఎప్పుడు వచ్చును? =మార్గశిర మాసము. *4.* గీతాజయంతి ఏ ఋతువులో వచ్చును? =హేమంత ఋతువు. *5.* ఋతువులలో తాను ఏ ఋతువునని శ్రీకృష్ణుడు చెప్పెను? = వసంత ఋతువు. *6.* భగవద్గీత ఎవరు ఎవరికి బోధించెను? =శ్రీకృష్ణుడు అర్జునునికి. *7.* భగవద్గీత ఏ సంగ్రామ సమయంలో ఆవిర్భవించెను? =కురుక్షేత్ర సంగ్రామము. *8.* భగవద్గీత…

Read More

శ్రీ వేంకటేశ్వరుడి పాద వైభవం..!

శ్రీహరి సంపూర్ణ దర్శనం తో మోక్షం పొందాలంటే స్వామివారి శిరసాగ్రం దర్శించుకోడంతో పాటు పాదాలను వీక్షించాలని శాస్త్రం చెబుతోంది. అసలు మోక్షానికిి , స్వామి వారి పాదాలకు గల్ సంబంధమేమిటన్నది తెలుసుకుందాం! నిజపాద దర్శనం: వెంకటేశ్వరుడు నివసించే తిరుమల కలియుగ వైకుంఠంగా తలపోస్తారు. ఆయన్ను దర్శనం చేసుకోడం అంటే దాదాపు ఆ మహావిష్ణువు దర్శనం చేసుకోడంతో సమానం అనుకుంటారు. ఆ మహామూర్తిని ఆమూలాగ్రం చూడ్డం అంటే, ఇక ఈ జన్మకు కావల్సింది లేదనుకుంటారు. శ్రీహరి సంపూర్ణదర్శనంతో మోక్షం…

Read More

అష్టాదశ శక్తి పీఠాలు విశిష్టత..

పురాణ గాథ‌ల‌, ఆచారాల ప‌రంగా ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కొన్ని స్థలాల‌ను శ‌క్తిపీఠాలు అంటారు. ఈ శ‌క్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విష‌యంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్క‌లున్నాయి. అయితే 18 ప్ర‌ధాన‌మైన శ‌క్తి పీఠాల‌ను అష్టాద‌శ శ‌క్తి పీఠాలు అంటారు. పురాణ కథ : ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి)…

Read More

తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తన..

ఆధ్యాత్మిక సంకీర్తన: తాళ్లపాక అన్నమాచార్య రాగము: బౌళి గానం : కొండవీటి జ్యోతిర్మయి తందనాన ఆహి తందనాన పురె తందనాన భళా తందనాన బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటె పర తందనాన ఆహి తందనాన పురె తందనాన భళా తందనాన ॥పల్లవి॥ బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటె పర పరబ్రహ్మమొకటే పరబ్రహ్మమొక్కటే ॥తంద॥ కందువగు హీనాధికములిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతుకుల మింతా నొకటే అందరికి శ్రీహరే అంతరాత్మ ॥తంద॥ నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే అండనే బంటునిద్రదియు…

Read More

రమణ మహర్షి ఉపదేశం!

రమణుల ఉపదేశం, మార్గదర్శనం ఓ విధంగా చెప్పాలంటే రహస్యమైనవి. అందరికీ అందుబాటులో ఉన్నట్లే కనబడతారు. అందరి మాటలు, ప్రశ్నలు, అభ్యర్థనలు, ప్రార్థనలు విన్నట్లే కనబడతారు. కాని వారు ఎవరిని అనుగ్రహించదలిచారో వారికి మాత్రమే వారిచ్చే దీక్ష, ఉపదేశం, మార్గదర్శనం అందేవి. దీక్ష కూడా సాధకుని మనఃస్థితిని బట్టి మారుతుంటుంది. పరమహంస యోగానంద (ఒకయోగి ఆత్మకథ రచయిత) ప్రజలకు పెద్ద ఎత్తున మేలుచేయుట ఎలా అని అడిగితే, భగవాన్‌ – “అదెలా సాధ్యం? మూకుమ్మడి దీక్షలుండవు. ఉపదేశం సాధకుని…

Read More

జ్యేష్ఠ మాసం ప్రారంభం..

తెలుగువారు చాంద్రమానం అనుసరిస్తారు కాబట్టి కొత్త ఏడాది చైత్రంతో ప్రారంభమై ఫాల్గునంతో ముగుస్తుంది. తెలుగు నెలల్లో మూడోది జ్యేష్ఠం.చైత్ర , వైశాఖం తర్వాత వచ్చే జ్యేష్ఠ మాస పుణ్య కాలంలో చేసే పూజలు , జపాలు , పారాయణాదులకు విశేష ఫలముంటుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. జ్యేష్ఠంలో విష్ణుసహస్రనామ పారాయణం అనంత ఫలాన్నిస్తుంది. అలాగే ఈ మాసంలో జలదానం చేయడం చాలా ఉత్తమం. జ్యేష్ఠశుద్ద తదియనాడు రంభా తృతీయగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రత్యేకంగా పార్వతి దేవిని పూజిస్తారు….

Read More

మృగశిర కార్తె ప్రాముఖ్యత!

భారతదేశంలో మృగశిర కార్తెకు విశేష ప్రాధాన్యత ఉంది. రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలతో సతమతమయ్యే జీవకోటికి ఈ కార్తెలో వచ్చే నైరుతి రుతువపవనాలతో వాతావరణం చల్లబడి ఉపశమనం కలుగుతుంది. ఈ కార్తెను రైతులు ఏరువాక సాగే కాలం అని కూడా అంటారు. ఏరువాక అంటే నాగటి చాలు.. ఈ కాలంలో రుతుపవనాలు విస్తరించి తొలకరి జల్లులు పడగానే పొలాలు దున్ని పంటలు వేయడం మొదలుపెడతారు.చంద్రుడు ఒక్కొక్క నక్షత్రం సమీపంలో 14 రోజుల పాటు ఉంటాడు. ఏ…

Read More

పురాణాల అంటే ఏమిటి? విశిష్టత ఏంటి?

‘పురాణ’శబ్దం యొక్క వ్యుత్పత్తి పాణిని అష్టాధ్యాయిలోను .. యాస్కుని నిరుక్తంలోను మరియు పురాణాలలో కూడా కనిపిస్తుంది. పాణిని చెప్పిన ప్రకారం ‘ పురాభవమ్ ‘ అంటే ప్రాచీనకాలంలో జరిగినది. పురాణానికి కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి. ఆ లక్షణాలున్నదే పురాణం అవుతుంది. ప్రధానంగా పురాణానికి అయిదు లక్షణాలను పేర్కొన్నారు. కాలక్రమంలో కొంతమంది పది లక్షణాలు కూడా ఉన్నాయని చెప్పారు. పురాణాల  లక్షణాలు:  1) సర్గం 2) ప్రతిసర్గం 3) వంశం 4) మన్వంతరం 5) వంశాను చరితం పురాణానికి…

Read More

“వైశాఖ పూర్ణిమ”..

వైశాఖ బుద్ధ పూర్ణిమనే మహా వైశాఖ అంటారు. ఈరోజు మహావిష్ణువు కూర్మావతారం దాల్చిన రోజని పురాణాలు చెబుతున్నాయి. తద్వారా జనులందరూ మహావిష్ణువును ఆరాధిస్తారు. ఈరోజున దానం చేస్తే పాపాలు తొలగిపోతాయని.. ఆధ్యాత్మిక సాధనలు చేసిన విశిష్టమైన ఫలితం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది. వైశాఖ పూర్ణిమ నాడు ఉపవాసం సత్యనారాయణ వ్రతం , సంపత్ గౌరీ వ్రతం, దాన ధర్మాలు చేస్తారు. శక్తిని బట్టి కష్టకాలంలో ఉన్నవారికి సహాయం చేస్తే సరిపోతుంది. కుటుంబ ఆచారాలను బట్టి ఈరోజున వ్రతాలు…

Read More
Optimized by Optimole