దశావతార నృసింహ మంత్రం!

“ఓం క్ష్రౌం నమోభగవతే నరసింహాయ | ఓం క్ష్రౌం మత్స్యరూపాయ నమః | ఓం క్ష్రౌం కూర్మరూపాయ నమః | ఓం క్ష్రౌం వరాహరూపాయ నమః | ఓం క్ష్రౌం నృసింహరూపాయ నమః | ఓం క్ష్రౌం వామనరూపాయ నమః | ఓం క్ష్రౌం పరశురామాయ నమః | ఓం క్ష్రౌం రామాయ నమః | ఓం క్ష్రౌం బలరామాయ నమః | ఓం క్ష్రౌం కృష్ణాయ నమః | ఓం క్ష్రౌం కల్కినే నమః జయజయజయ…

Read More

కథ!

ఓ ధనికుడు గొప్ప దాత. ‘నేను సంపాదించిన దాన్ని నేను దానం చేస్తున్నాను’ అనే భావన లేకుండా, ‘అంత దేవుడి సొమ్ము’ అనే నమ్మకంతో దానం చేసేవాడు. అతని ఈ సాత్విక దాన గుణానికి సంతోషించిన దేవుడు ఓ రాత్రి అతనికి కలలో కనపడి చెప్పాడు. “నీ దాన గుణానికి మెచ్చాను. నీ నీడకి కూడా దానం చేసే గుణాన్ని ప్రసాదిస్తున్నాను.” వెంటనే అతను దేవుడి పాదాలకి మ్రొక్కి చెప్పాడు. ” మీ మాటకి అడ్డొస్తున్నాననుకోక పొతే….

Read More

పుత్ర గణపతి వ్రతం !

పుత్ర సంతానం కోసం ‘పుత్ర గణపతి వ్రతం’ జరిపిస్తారని శాస్రాలు చెబుతున్నాయి. పాల్గుణ మాసం లో వచ్చే శుక్ల పక్ష చతుర్థి నాడు పుత్ర గణపతి వ్రతం జరుపుకుంటారు. పుత్ర సంతానం కోసం , సంతానం లేని వాళ్ళు ఈ వ్రతం జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. చతుర్థి నాడు గణపతిని ఆరాధించడం వలన సంతానం కలుగుతుందని నమ్మకం. పుత్ర గణపతి  వ్రతం అంతరార్ధం!! శ్రీ పుత్ర గణపతి స్తోత్రం (పరమేశ్వరాదిగా దేవతలందరూ స్తుతించిన స్తుతి).. ‘సాక్షాత్‌ రుద్ర…

Read More

మహా శివరాత్రి వ్రత మహాత్యం!

మహా శివరాత్రి పర్వదినాన్ని నిష్ఠతో ఓ వ్రతంలా చేసుకోవటం పురాణకాలం నుండి వస్తోంది. ఈ వ్రతం చేసేవారి చెంతన నిరంతరం శివుడుంటూ చింతలు తీరుస్తాడు. ఇదే వ్రతాన్ని నిష్కామ దృష్టితో చేసే వారికి ముక్తి లభిస్తుంది. కేవలం మహాశివరాత్రినాడే కాక ఈ వ్రతాన్ని సంవత్సరంలో ప్రతి మాసశివరాత్రి నాడు చేసి ఆ తరువాత ఉద్వాసన విధిని ఆచరించిన వారికి అనంత పుణ్యఫలం లభిస్తుంది. భక్తి , ముక్తి సొంతమవుతాయి. ఇంతటి పుణ్యఫలప్రదమైన ఈ వ్రతాన్ని గురించి చెప్పింది…

Read More

శివారాత్రి రోజు ఆచరించాల్సినవి!

శివరాత్రి అనగానే అందరికీ గుర్తుకువచ్చేది.. లింగోద్భవం. అసలు లింగోద్భం గురించి పురాణాగాథలు ఏమిటీ తెలుసుకుందాం… శివరూపం లింగరూపం అందులోనూ వృత్తాకారం శివుడు  పానవట్టం పార్వతీరూపం అని ఆగమ వాక్యం. ఒకప్పుడు హరిబ్రహ్మాదులకు చైతన్యకారకం గురించి స్పర్థ వచ్చినప్పుడు వారిమధ్య ఒక పెద్ద జ్యోతి రూపం ఏర్పడింది. ఆ రూపం పై కొన చూడటానికి హంస రూపంలో బ్రహ్మ , వరాహంగా విష్ణువు వెళ్లారు ఎంతసేపటికీ అంతు తెలియక అలసిపోయి ప్రార్థన చేయగా ఆజ్యోతి శివలింగాకారం ప్రతీకగా ఏర్పడినది….

Read More

శివాభిషేకం ఫలితాలు!

1. గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు. 2.  నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు. 3.  ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును. 4.  పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును. 5.  ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును 6.  చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును. 7. మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును. 8.మారేడు బిల్వదళ జలము చేత…

Read More

ఉపనిషత్తులు ప్రాముఖ్యత!

  వేదసారంగా మహోన్నత మార్గ దర్శకాలుగా వెలుగొందుతున్న జ్ఞానజ్యోతులే ఉపనిషత్తులు.  సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలలాగే ఇవి కూడా వేద విజ్ఞానానికి చివరిగా లభిస్తున్నాయి. అయితే మిగిలిన విభాగాలన్నీ కర్మకాండను గురించి కూడా చెబుతాయి. కానీ ఉపనిషత్తులు మాత్రం పూర్తిగా జ్ఞానకాండకు సంబంధించినవి. అందుకే ఉపనిషత్తులలో బోధించిన విషయాన్ని బ్రహ్మవిద్య అని కూడా అంటారు. బ్రహ్మవిద్య పరావిద్య, అపరావిధ్య అని రెండురకాలుగా ఉంది. జ్ఞానకాండ వల్ల జీవాత్మ, పరమాటం జ్ఞానంతో పాటు మోక్షం, పరబ్రహ్మ స్వరూపం తెలుస్తాయి. ఉపనిషత్తులలో…

Read More

రావి చెట్టు వలన కలుగు ఫలితములు!

అశ్వత్ధ వృక్షంలో సర్వదేవతలూ ఉంటారు. దాని మహాత్మ్యం గురించి బ్రహ్మాండపురాణము లో నారదుడు వివరించెను. అశ్వత్ధమే నారాయణస్వరూపము. ఆ వృక్షం యొక్క: మూలము _బ్రహ్మ.. దాని మధ్య భాగమే – విష్ణువుదాని చివరి భాగము – శివుడు కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించి నట్లే. ఈ త్రిమూర్తులు దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిక్కులలోని కొమ్మలలో ఉంటారు. తూర్పు దిక్కునగల కొమ్మలలో ఇంద్రాదిదేవతలు, సప్తసముద్రాలు, అన్ని పుణ్యనదులు ఉంటాయి. దాని వేర్లలో మహర్షులు, గోబ్రాహ్మలు, నాలుగువేదాలు ఉంటాయి….

Read More

శివ_అష్టోత్తర_శతనామావళి

ఓం శివాయ నమః ఓం శంభవే నమః ఓం శశిరేఖాయ నమః ఓం మహేశ్వరాయ నమః ఓం పినాకినే నమః ఓం వాసుదేవాయ నమః ఓం విరూపాక్షాయ నమః ఓం నీల లోహితాయ నమః ఓం శూలపాణయే నమః ఓం విష్ణువల్లభాయ నమః ఓం అంబికానాథాయ నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం శర్వాయ నమః ఓం శితి కంఠాయ నమః ఓం ఉగ్రాయ నమః ఓం కామారినే నమః ఓం గంగాధరాయ నమః ఓం కాలకాలాయ…

Read More

జలనరసింహుడి ఆలయం!

భారత దేశం ఆధ్యాత్మిక నిలయానికి పెట్టింది పేరు.. సమస్యలు, ఆందోళనలు, చుట్టిముట్టినప్పుడు ప్రశాంతత కోసం విహారాయాత్రల పేరిట ఆలయాలను సందర్శిస్తాం.. అందులో భాగమే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువైన మంగల్ పేట ఆలయం .. క్రీ.పూ 400 ల ఏళ్ల క్రితం స్వామివారు వెలసిన ఈ క్షేత్ర విశేషాల గురించి తెలుసుకుందాం. కర్నాటక రాష్ట్రంలో మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక జిల్లా… చుట్టూ కొండలు, పచ్చని ప్రశాంతమైన వాతావరణం నడుమ బీదర్ కు దగ్గరలో…

Read More
Optimized by Optimole