IncTelangana: “కేటీఆర్ బట్టేబాజ్.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి” : మెట్టుసాయి

హైదరాబాద్: గాంధీభవన్‌లో కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షంలో కూర్చుని నీతి పాఠాలు చెప్పే అర్హత కేటీఆర్ కి లేదని ధ్వజమెత్తారు. ‘‘భార్య భర్తల మధ్య ఉన్న వ్యక్తిగత సంభాషణలను ఎలా వినగలుగుతాడు? 65 ఏళ్ల వృద్ధులే కేటీఆర్ పనితీరును చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు,’’ అని మెట్టుసాయి విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ ప్రజల పరువు బజారున పడేసినందుకు కల్వకుంట్ల కుటుంబానికి నోటీసులు ఇవ్వాలని…

Read More

Bhupalapally: సింగరేణి సంస్థ బలోపేతమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: భట్టి విక్రమార్క

భూపాలపల్లి: సింగరేణి తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైన సంస్థ. సింగరేణిపై ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు జీవిస్తున్నాయని, సింగరేణి సంస్థ బలోపేతమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు మంగళవారం సాయంత్రం భూపాలపల్లిలోని సింగరేణి జీఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో సింగరేణి అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి ముఖ్యఅతిథిగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర పరిశ్రమలు మరియు ఐటి శాఖ మంత్రి…

Read More

Religion: మూడు మతాలు.. ముగ్గురు స్త్రీలు.. మూడు అత్యాచారాలు..!

Religion: మతం నంబర్1 బెంగళూరుకు చెందిన ఆ మ‌హిళ‌ కేర‌ళ‌లోని పెరింగొట్టుకుర ఆల‌యానికి వెళ్లింది. అక్కడ ప్ర‌త్యేక పూజ‌లు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయ‌ని ఆమె ఆలోచన. ఆల‌యానికి వెళ్లిన స‌మ‌యంలో అక్కడున్న అరుణ్‌, ఉన్ని ద‌మోద‌ర‌న్ అనే పూజారులతో ఆమెకు పరిచయం ఏర్పడింది. పూజలు చేయిస్తామని వారు చెప్పడంతో ఆమె వారి నెంబర్ తీసుకుంది. ఆ త‌ర్వాత వారి నుంచి ఆమెకు వాట్సాప్ వీడియో కాల్స్ రావడం మొదలైంది. ఆమెతో వారు అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించడం మొదలుపెట్టారు. తమ…

Read More

MLCkavita: కేటీఆర్ ఏసీబీ విచార‌ణ..భ‌య‌ప‌డేది లేదు: ఎమ్మెల్సీ క‌విత‌

జగిత్యాల: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచార‌ణ‌పై ఎమ్మెల్సీ క‌విత హాట్ కామెంట్స్ చేశారు. ఇటీవలే మాపార్టీ అధినేత కేసీఆర్ ను కాళేశ్వ‌రం పేరిట విచారించింది.ఇప్పుడు కేటీఆర్ ను ఏసీబీ విచారిస్తోంది. మేము కేసుల‌కు భ‌యప‌డే వాళ్లం కాదు. విచార‌ణ పేరిట తెలంగాణ భ‌వ‌నన్ కు తాళం వేయ‌డం దుర్మార్గ చ‌ర్య. ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకు ఏసీబీ విచార‌ణ అంటూ హ‌డావుడి చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. మా పార్టీ నేత‌ల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రాకుండా…

Read More

Telangana: కేసీఆర్ ఫోటోతో జనంలోకి కవిత..!

హైదరాబాద్: తెలంగాణ జాగృతి పేరిట కవిత సరికొత్త ప్రయోగాలకు సిద్ధమయ్యారు.స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో క్షేత్ర స్థాయిలో జాగృతి బలోపేతం తో పాటు ప్రజా సమస్యలే ఎజెండాగా సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన ప్రజాహిత పథకాలను కేంద్రంగా చేసుకొని, కాంగ్రెస్ పాలన వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రత్యేక కార్యాచరణను కవిత ఇప్పటికే సిద్దం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా…

Read More

Hyderabad: యువత, మహిళలకు తెలంగాణ జాగృతి రాజకీయ శిక్షణా వేదిక: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: యువత, విద్యార్థులు, మహిళలకు తెలంగాణ జాగృతి ఒక రాజకీయ శిక్షణ వేదికగా మారబోతుందని, రాజకీయ నేపథ్యంలో లేని వారికి తెలంగాణ జాగృతి ఒక వేదిక అని ఆ సంస్థ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. యువత రాజకీయాల్లోకి వస్తే స్వచ్ఛమైన రాజకీయాలకు నాంది పడుతుందని తెలిపారు. తెలంగాణ గడ్డ అంటే ప్రశ్నించేతత్వం గల గడ్డ అని, ప్రశ్నించేతత్వం మనతో ఆగవద్దని, ముందు తరాలకు కూడా ప్రశ్నించేతత్వాన్ని నేర్పించాలని అన్నారు. స్థానిక సంస్థల…

Read More

wtcfinal: సెహబాష్ సఫారీస్..!!

Wtcfinal: ఎన్నాళ్లకు, ఎన్నేళ్లకు….. ? ఓ అద్భుతమైన స్పర్ధ కళ్లకు కట్టింది! ఇది కదా క్రీడా స్ఫూర్తి ఇచ్చే కిక్కు. అసలు ఆటలనేవి ఆహ్లాదాన్ని, ఆనందాన్నీ అందిస్తాయనడానికి… ఇంతకు మించిన నిదర్శన దర్శనమేముంటుంది? నేనైతే ఆట సాంతం ఎంజాయ్ చేశాను. 70-80ల రోజులు గుర్తొచ్చాయి. సహనం సాహసం కలగలిసిన ప్రతిభ రెండు బృందాలుగా తలపడితే బ్యాట్ కు బాల్ కి మధ్య ఓ మూడున్నర రోజుల పాటు సాగిన ఘర్షణ ఉత్సాహం తగ్గని రీతిలో ఉత్కంఠను రేపింది….

Read More

Hyderabad: తిరుమల హాథిరామ్‌ మఠంలో తెలుగు పీఠాధిపతులకు అవకాశమివ్వాలి: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌ : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి కొండపై ఉన్న హాథిరామ్‌ బావాజీ మఠంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన బంజారా పీఠాధిపతులకు మాత్రమే పూజలు చేసే అవకాశం ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. శనివారం బంజారాహిల్స్‌ లోని నివాసంలో పలువురు బంజారా పీఠాధిపతులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సమావేశమయ్యారు. తిరుమలలోని హాథిరామ్‌ బావాజీ మఠంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బంజారా పీఠిధిపతులకు కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన పీఠాధిపతులకు అవకాశం…

Read More

Bealert: దొంగ ‘బంధువులుంటారు’.. జాగ్రత్త..!!

Bealert:   NOTE: ఇది మీడియా కథనాల ఆధారంగా రాసింది. ఈ ఘటన యథాతథంగా ఇలాగే జరిగిందన్న నిర్ధారణ లేదు. జనాలను అప్రమత్తం చేయడం మాత్రమే ఈ ఆర్టికల్.  ఆ అమ్మాయి సొంతూరు కృష్ణా జిల్లాలో ఓ ఊరు. విజయవాడలోని ఓ కాలేజీలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చదువుతోంది. అదే కాలేజీలో చదువుతున్న SR(పూర్తి పేరుకు షార్ట్ ఫామ్) ఆమెకు పరిచయమయ్యాడు. మామూలుగా మాటలు కలిపి కొన్ని రోజులయ్యాక, తన అక్కల్లో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారని అన్నాడు….

Read More

Yadadri: నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి: వేముల బిక్షం

Atmakur: తెలంగాణ నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ పథకం పెండింగ్ బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలి అని క్షౌర వృత్తి దారుల యాదాద్రి భువనగిరి జిల్లా వర్కింగ్ ప్రిజిడెంట్ వేముల బిక్షం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అత్మకూర్ (ఎమ్ )మండలంలో శుభాష్ చంద్ర బోస్ విగ్రహం వద్ద నాయి బ్రాహ్మణులంత కలిసి జూన్ 17న చలో హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ పోస్టర్ ఆవిష్కరణ చేశారు.జీవో నెంబర్ రెండు ప్రకారం…

Read More
Optimized by Optimole