మంకీపాక్స్ లక్షణాలు ఏంటి.. చికిత్స ఉందా?

ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన విధ్వంసం మాటల్లో చెప్పలేనింది. తగ్గినట్లే తగ్గి మరో మారు కోరలు చాస్తోన్న మహమ్మారితో..ఇప్పటికీ భయానక వాతావరణం కనిపిస్తోంది. ఈతరుణంలో మంకీపాక్స్ అనే మహమ్మారి వ్యాప్తి దడపుట్టిస్తోంది. ఆఫ్రికాలో జంతువుల నుంచి మనుషులకు సోకిన ఈవైరస్.. దేశంలో కేరళ రాష్ట్రంలో తొలికేసు వెలుగుచూసింది. దీంతో మంకీపాక్స్ పై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు వైరస్ లక్షణాలు ఏంటి? ప్రాణంతకమా.. తీసుకోవల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం! మంకీపాక్స్ లక్షణాలు: _ వైరస్ సోకితే చర్మంపై దద్దుర్లు,…

Read More

ఆస్తమా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?

దీర్ఘకాలిక శ్వాససంబంధ రుగ్మతల్లో ఆస్తమా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అందరీకి వచ్చే అవకాశ ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలపై ప్రభావం చూపే అకాశమున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మనం తీసుకునే గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి, బయటకు రావడానికి వాయు నాళాలు ఉంటాయి. వివిధ కారణాల వల్ల కండరాలు వాపుతో వాయునాళాలల్లో సమస్య తలెత్తినప్పుడు..శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. దీంతో ఏదైనా పనిచేసినా.. కాసేపు నడిచినా, ఆయాసం వచ్చేస్తుంది. ఈసమస్యతో బాధపడే వారిలో కనిపించే లక్షణాలు శ్వాసలో గురక,…

Read More

‘జార్ఖండ్ డైనమెట్ ‘ ధోని ప్రత్యేకం!

మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ తెలిసిన ప్రతి ఒక్కరికి సుపరిచితమైన పేరు.వికెట కీపర్,బ్యాట్స్ మెన్ గా క్రికెట్ కెరీయర్ ప్రారంభించిన ఈ ఝార్ఖండ్ డైనమెట్.. భారత జట్టు పగ్గాలు చేపట్టి.. క్రికెట్ చరిత్రలో ఆటగాడిగానే కాకుండా కెప్టెన్ గా అనేక రికార్డులు నెలకొల్పాడు. దాదాపుగా 16 ఏళ్లు టీంఇండియాకు విశేష సేవలందించిన మహేంద్రుడు..అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నెసూపర్ కింగ్స్ కు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అభిమానులు అప్యాయంగా తల…

Read More

డార్క్ సర్కిల్స్ పోగొట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

ప్రస్తుతం ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య కంటి కింది నల్లటి వలయాలు. నిద్రలేమి కారణంగా.. వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇంతకు ఈ సమస్యను అధిగమించేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తలు ఎంటో తెలుసుకోండి. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ రావడానికి ప్రధాన కారణం నిద్రలేమి. వర్క్ పనిలో భాగంగా ఆలస్యంగా నిద్రపోవడం.. ఎక్కువ సేపు కంప్యూటర్ మీద పని చేయడం..టీవీ చూస్తూ కాలక్షేపం చేస్ వారిని ఈ సమస్యను ఎక్కువగా ఫేస్…

Read More

ఈ టిప్స్ పాటిస్తే ఫిట్ నెస్ మెరుగుపరుచుకోవచ్చు!

ఆరోగ్యం, ఫిట్ నెస్ స్థాయిని మెరుగుపరుచుకునేందుకు జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంటున్నారు హెల్త్ నిపుణులు. గంటల కొద్దీ కిలో మీటర్లు నడవలిసిన అవసరంలేకుండా.. చిన చిన టిప్స్ పాటిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో పాటు ఫిట్నెస్ మెరుగపరుచుకోవచ్చు అంటున్నారు. మరీ ఆ టిప్స్ ఎంటో తెలుసుకోండి. భోజనం తరువాత నడక:భోజనం తర్వాత కొంచెం సేపు అలా నడిస్తే చాలు మీ ఫిటెనెస్ మెరుగవుతోంది. రోజువారిగా ముప్పై నిమిషాలు..మూడు విధాలుగా నడిస్తే…

Read More

దేశంలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు!

దేశంలో కరోనా కేసులు పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. తాజాగా శుక్రవారం ఒక్కరోజే 17 వేల336 మంది వైరస్​ బారినపడ్డారు.మహమ్మారి తో13 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు కరోనా నుంచి 13 వేల29 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.60 శాతానికి చేరింది. యాక్టివ్​ కేసుల సంఖ్య 0.19 శాతంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కేసులు పెరుగుదల దృష్ట్యా కేంద్రం టీకా పంపిణీని వేగవంతం చేసింది. గత 24 గంటల్లో అధికారులు…

Read More

తీరుమారని ముంబై..లఖ్నవూ చేతిలో ఓటమి!

ఐపీఎల్ 2022లో ముంబయి ఇండియన్స్​ రాత మారలేదు. శనివారం లఖ్​నవూ చేతిలో జరిగిన ఆరో మ్యాచ్లోనూ ముంబై జట్టు18 పరుగుల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్​ చేసిన లఖ్​నవూ.. కెప్టెన్ కేఎల్ రాహుల్ అజేయ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 20ఓవర్లలో 199 పరుగులు చేసింది. మనీశ్ పాండే, క్వింటన్ డికాక్ ఫర్వాలేదనిపించారు. ముంబయి బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ రెండు వికెట్లు తీయగా.. మురుగన్ అశ్విన్, ఫేబియన్ అలెన్ తలా ఓ…

Read More

కోల్కతా చిత్తు..హైదరాబాద్ హ్యాట్రిక్ విజయం!

ఐపీఎల్ తాజా సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుస విజయాలను దూసుకెళ్తోంది. శుక్రవారం కోల్‌కతాతో జరిగిన పోరులో 176 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే చేధించి.. టోర్నీలో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన నిర్ణీత ఓవర్లలో 175 పరుగులు చేసింది. ఆ జట్టులో నితీష్ రాణా (54) అర్ధసెంచరీ తో ఆకట్టుకోగా.. రసేల్ (49) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. హైదరాబాద్‌ బౌలర్లలో నటరాజన్ 3, ఉమ్రాన్‌ మాలిక్ 2…..

Read More

టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన సంజయ్.. మలి విడత ప్రజా సంగ్రామ యాత్ర షురూ!

దేశంలో ఏ మతానికి, ఏ వర్గానికి బీజేపీ వ్యతిరేకం కాదన్నారు ఆపార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. అధికారంలోకి వచ్చాక కేసీఆర్ సంగతి చూస్తామన్న ఆయన.. తేడా వస్తే గడీలు బద్దలు కొడతామని హెచ్చరించారు. రాష్ట్రంలో కేసీఆర్‌ పాలనను అంతమొందించడానికే మలి దశ పాదయాత్ర ప్రారంభించినట్లు సంజయ్‌ స్పష్టం చేశారు. రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా సంజయ్.. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇమామ్‌పూర్‌ నుంచి నాలుగు కిలోమీటర్లు వరకు మొదటి రోజు యాత్ర నిర్వహించారు. అంతకు…

Read More
Optimized by Optimole