Karnataka 2023: పీపుల్స్ పల్స్ ఎక్స్ క్లూజివ్ సర్వే రిపోర్ట్..సంకీర్ణం దిశగా కర్ణాటక..!

Karnataka: కర్ణాటక రాష్ట్రంలో మే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో మెజార్టీకి అవసరమైన 113 స్థానాలు ఈ సారి కూడా ఏ పార్టీకీ లభించడంలేదని ‘పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ‌ ఎన్నికల ముందు నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. ‘‘సౌత్‌ ఫస్ట్‌’’ న్యూస్‌ వెబ్‌సైట్‌ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 25 మార్చి నుండి 10 ఏప్రిల్‌ వరకు నిర్వహించిన ఈ సర్వే ద్వారా కర్ణాటకలో మళ్లీ సంకీర్ణ ప్రభుత్వం…

Read More

కేసిఆర్ రాష్ట్రాన్ని అమ్మేసిన అమ్మేస్తాడు: సీఎల్పీ విక్రమార్క

Mancherial : సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర మంచిర్యాల జిల్లాలో జోరుగా సాగుతోంది.  పాద‌యాత్ర‌లో భాగంగా భ‌ట్టి.. సీఎం కేసీఆర్ పై  తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఉమ్మడి  ఆదిలాబాద్ జిల్లా సస్యశ్యామలం కాకుండా..  పదివేల కోట్లు ఖర్చుతో చేప‌ట్టిన‌ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు అడ్డుపడ్డ అతి పెద్ద ద్రోహి కెసిఆర్ అని మండిప‌డ్డారు. జిల్లాలో ఉన్న సింగరేణి గనులను ప్రైవేట్  పరం చేస్తూ ఉద్యోగావకాశాలు లేకుండా చేస్తున్న కెసిఆర్ ను ప్ర‌జ‌లు క్ష‌మించ‌రని ఆగ్ర‌హం…

Read More

జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సీఎల్పీ భట్టి విక్రమార్క..

Mancherial :మంచిర్యాల జిల్లాలో సీఎల్పీ భ‌ట్టి విక్ర‌మార్క పీపుల్స్ మార్చ్ యాత్ర దిగ్విజ‌యంగా కొన‌సాగుతోంది. పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి అపూర్వ స్పంద‌న ల‌భిస్తోంది. ఈనేప‌థ్యంలోనే బ‌డుగు , బ‌ల‌హీన వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిచి.. వారి హ‌క్కుల కోసం పోరాడి..సాధికార‌త క‌ల్ప‌న‌కు కృషి చేసిన మ‌హాత్మా జ్యోతిబా పూలే జ‌యంతి సంద‌ర్భంగా ఆమ‌హానీయుడి చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు భ‌ట్టివిక్ర‌మార్క‌. ఈకార్య‌క్ర‌మంలో ఆయ‌న‌తో పాటు ఏఐసీసీ కార్య‌ద‌ర్శి రోహిత్ చౌద‌రి, జిల్లా అధ్య‌క్షురాలు కొక్కిరాల సురేఖ‌,…

Read More

Nellore: మరో పోరాటానికి సిద్ధమైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి..

Nellore : నిరంతరం వార్తల్లో ఎప్పుడూ ఉండే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో పోరాటానికి సిద్ధమయ్యారు. భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన బారాషాహిద్ దర్గా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను కేటాయిస్తూ జీవో విడుదల చేసి ఇప్పటికి 9 నెలలైనా నిధులను మాత్రం మంజూరు చేయకపోవడంతో ఆయన పోరాట పంథా ను ఎంచుకున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన సంతకానికే విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ…

Read More

ఎన్టీఆర్ ట్రస్ట్ నీడలో మౌనంగా ఎదిగిన మౌనిక..

APpolitics: – 2005లో హత్యకు గురైన తండ్రి – ఎన్టీఆర్ ట్రస్ట్ లో చదువుకుని నేడు ఉన్నత శిఖరాలకు ఎదిగిన వైనం – యువనేతకు కృతజ్ఞతలు తెలిపిన మౌనిక – సంతోషం వ్యక్తం చేసిన నారా లోకేష్ ఎన్టీఆర్ ట్రస్ట్ లో చదువుకుని, పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన ఓ విద్యార్థిని శింగనమల, గార్లదిన్నెలో యువగళం క్యాంప్ సైట్ వద్ద యువనేత నారా లోకేష్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపింది. తండ్రి చనిపోయిన తనను, తన కుటుంబాన్ని తెలుగుదేశంపార్టీ,…

Read More

నాయకుడి లక్షణం ఎలా ఉంటుందో మహా భారతం చదవండి.. బండికి సలహా !

పార్థ సారథి పొట్లూరి: తెలంగాణ బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్కి బెయిల్ లభించింది ! 10వ తరగతి హిందీ ప్రశ్నా పత్రం పరీక్ష మొదలయిన అరగంటలోపే బయటికి రావడం దానిని ఒక మాజీ జర్నలిస్ట్ బండి సంజయ్ గారికి వాట్స్ అప్ కి పంపించడం వివాదాస్పదం అయ్యి చివరకి ప్రశ్నా పత్రం బయటికి రావడానికి మూల కారకుడు బండి సంజయ్ కుమార్ అని ఆరోపిస్తూ పోలీసులు అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం తరువాత జ్యుడీషియల్…

Read More

పేపర్ లీకుతో సంబంధం లేదని ప్రమాణం చేస్తా… సీపీకి ప్రమాణం చేసే దమ్ముందా?: బండి సంజయ్

Bandi Sanjay: టీఎస్పీఎస్సీ పేపర్ లీకుపై అతి త్వరలో వరంగల్ లో భారీ ఎత్తున నిరుద్యోగ మార్చ్ నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ వెల్లడించారు.కరీంనగర్ జైలు నుండి విడుదలైన అనంతరం మొదటిసారిగా మీడియాతో మాట్లాడిన సంజయ్.. కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు పదవ తరగతి తెలుగు పేపర్ ఎవరు లీక్ చేశారని?  హిందీ పేపర్ ను లీక్ చేయాల్సిన అవసరం ఎవరికైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. టెక్నాలజీలో మేమే తోపని చెప్పేటోళ్లు లీకేజీ కుట్రను…

Read More

మోడీజీ … ఈప్రశ్నలకు జవాబు చెప్పండి: సీఎల్పీ భట్టి విక్రమార్క

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణా పర్యటన నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క 30 ప్రశ్నలతో కూడిన లేఖను మీడియాకు విడుదల చేశారు. లేఖలో పేర్కొన్న ప్రశ్నలకు ప్రధాని సమాధానం చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు. 1. 2014 లో మీరు ప్రధానమంత్రి చేపట్టినప్పటి నుండి  తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇప్పటివరకు  కేటాయించిన పథకాలు, ప్రాజెక్టుల వివరాలు చెప్పగలరా? 2. రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంట్‌ సాక్షిగా తెలంగాణకు ఇచ్చిన విభజన చట్టంలోని హామీలను మీ…

Read More

‘నల్లసూరీళ్ల’’ కు అండగా కాంగ్రెస్‌ : CLP మల్లు బట్టివిక్రమార్క

తెలంగాణ రాష్ట్రానికి మణిహారమైన సింగరేణి ఎన్నో ఏండ్లుగా దేశానికి పెద్దఎత్తున నల్ల బంగారాన్ని అందిస్తూ ప్రధాన ఇంధన వనరుగా తోడ్పడుతోంది. హైదరాబాద్‌ (డెక్కన్‌) కంపెనీగా పిలువబడుతూ 1889లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించి, 1920 డిసెంబర్‌ 23న సింగరేణి కాలరీస్‌గా రూపాంతరం చెందింది. 133 సంవత్సరాలుగా నిరాటంకంగా రాష్ట్రానికి సిరుల మణిగా కొనసాగుతూ రారాజుగా వెలుగొంది లక్షలాది కుటుంబాలకు చేదోడుగా నిలుస్తున్న సింగరేణి కాలరీస్‌ తెలంగాణ ప్రజల సొంత ఆస్తి. తెలంగాణలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం…

Read More

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజా అంచనా నిజమౌతుందా? తెలుగు అమెరికన్ల వల్లే అమెరికా ‘ఎర్రబడుతుందా’?

Nancharaiha Merugumala 🙁 senior journalist) ” అమెరికా మార్క్సిస్టు సిద్ధాంతం అనుసరించే తృతీయ ప్రపంచదేశం అవుతుంది! యూరప్ లో కమ్యూనిజం వస్తుందన్న కిసింజర్ జోస్యం తప్పని తేలింది! మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజా అంచనా నిజమౌతుందా? తెలుగు అమెరికన్ల వల్లే అమెరికా ‘ఎర్రబడుతుందా’?”  నటి స్టోర్మీ డేనియల్స్‌ (స్టివానీ క్లిఫర్డ్‌)కు డబ్బులిచ్చి తాను చేసిన తప్పును వెల్లడించకుండా నోరు మూయించారనే కేసులో అరెస్టయిన అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ (76) తన దేశ…

Read More
Optimized by Optimole