“Eco Warrior”: Young Woman from Manuguru Builds Electric Vehicle Amid Hardship…!!

Manuguru, Bhadradri Kothagudem District: In a remarkable tale of determination and innovation, a young woman from the coal town of Manuguru has turned adversity into achievement. Spurthi, hailing from a modest background, has successfully designed and developed an electric vehicle (EV) named “Eco Warrior”, defying financial constraints and technical odds. With her father working tirelessly…

Read More

Telangana: టీపీసీసీ చీఫ్ వ్యూహాలు ఫలిస్తున్న వేళ..!!

Hyderabad: తెలంగాణలో గాంధీ భవన్ ప్రజాసమస్యల పరిష్కారానికి కేరాఫ్ అడ్రస్ గా మారింది. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టాక గాంధీ భవన్ నిత్యం నేతల రాకపోకలతో, కార్యకర్తల హడావుడి ప్రజల రాకతో సందడిగా మారింది. ఆయన వ్యూహాత్మక ఆలోచనలు పార్టీని క్రమంగా ప్రజలకు చేరువ చేయడంతో పాటు పార్టీ బలోపేతం దిశగా నడిపిస్తున్నాయి. *ముఖాముఖి ప్రోగ్రామ్‌ గ్రాండ్ సక్సెస్* టీపీసీసీ చీఫ్ ఆదేశాల మేరకు ప్రజలకు ప్రభుత్వాన్ని దగ్గర చేయాలనే లక్ష్యంతో ప్రారంభించిన…

Read More

Mirchi: ప్లాస్టిక్ ఫ్రీ.. “మిర్చి ప్లాస్టిక్ వారియర్ ఛాలెంజ్ ” ఘన విజయం..!!

Vijayawada: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు రేడియో మిర్చి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జూలై నెలను ప్రపంచ వ్యాప్తంగా ‘ప్లాస్టిక్ ఫ్రీ మంత్’ గా  ప్రకటించగా రేడియో మిర్చి .. *మిర్చి ప్లాస్టిక్ వారియర్ చాలెంజ్* పేరిట శ్రోతలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఛాలెంజ్ విసురుతూ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించింది. ఈ ప్రచారం ద్వారా అవగాహన కల్పించే విధంగా పలువురు నిపుణులతో ఇంటర్వ్యూలు రేడియో మిర్చి ప్రసారం చేసింది. అదే…

Read More

kavita: మల్లన్నపై నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు బాలకృష్ణ మండిపాటు..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ తీన్మార్ మల్లన్నపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ‘‘గౌరవ జాగృతి అధ్యక్షురాలు అయిన కవితక్కని టార్గెట్ చేస్తూ తీన్మార్ మల్లన్న చేసిన అసభ్య వ్యాఖ్యలు తగినవి కావు. ఆయన వెంటనే తన మాటలను వెనక్కి తీసుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేదంటే నాలుక కోస్తా ఖబర్దార్…

Read More

Tennis: డైవర్స్ తీసుకోబోతున్న స్టార్ షట్లర్…!!

హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్‌ జంట – సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ తమ ఏడేళ్ల వివాహ బంధానికి ముగింపు పలకనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సైనా నెహ్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సోమవారం అధికారికంగా వెల్లడించారు. “మేమిద్దరం పరస్పర అంగీకారంతో విడిపోయే నిర్ణయం తీసుకున్నాం. ఈ సమయంలో మా వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలంటూ అందరినీ కోరుతున్నా,” అని ఆమె పోస్ట్‌లో పేర్కొన్నారు. సైనా – కశ్యప్ ప్రేమ కథ 2010లో జూనియర్ స్థాయిలో మొదలైంది. బ్యాడ్మింటన్‌ అకాడమీ…

Read More

Telangana: బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ కి కృతజ్ఞతలు తెలిపిన బీసీ సంఘాలు…!!

హైదరాబాద్, జూలై 13: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక ఆర్డినెన్స్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు బీసీ సంఘాల ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఇతర బీసీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు…

Read More

Telangana: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పోరాటానికి ఎమ్మెల్సీ కవిత మద్దతు..!!

హైదరాబాద్, జూలై 12: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను విస్మరించిందంటూ ధర్నా చౌక్ వద్ద వారు శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ఆందోళనకు ఎమ్మెల్సీ కల్వకుంటల కవిత ట్విట్టర్ వేదికగా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని… ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్ చేశారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా వేతనాలు…

Read More

Crimenews: శ్రీకాళహస్తి జనసేన ఇన్‌చార్జ్ మాజీ డ్రైవర్ హత్య కలకలం..!!

శ్రీకాళహస్తి, జూలై 12: శ్రీకాళహస్తి జనసేన ఇన్‌చార్జ్ మాజీ డ్రైవర్ హత్య కేసు కలకలం రేపుతోంది. స్థానిక జనసేన పార్టీ ఇన్‌చార్జ్ వినూత కోటా, ఆమె భర్త చంద్రబాబు ప్రధాన నిందితులుగా ఉన్న ఈ కేసులో, గత డ్రైవర్‌గా పనిచేసిన శ్రీనివాసుల రాయుడు దారుణ హత్యకు గురయ్యాడు.పోలీసుల కథనం ప్రకారం, రాయుడిని చిత్రహింసలకు గురిచేసిన అనంతరం, హత్య చేసి చెన్నై సమీపంలోని కూవం నదిలో శవాన్ని పడేశారన్న ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. నదిలో లభించిన మృతదేహాన్ని సైంటిఫిక్…

Read More

Nalgonda: ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య..!!

నల్గొండ, జూలై 12: ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురైన యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో విషాదాన్ని నింపింది. చిట్యాల మండలం నేరడ గ్రామానికి చెందిన రూపని అఖిల్ (24) అనే యువకుడు బీటెక్ పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. వేతనం తక్కువగా ఉండటంతో ఏడాదిన్నర క్రితం ఊరికి తిరిగొచ్చాడు. ఆ తర్వాత కొత్త ఉద్యోగం కోసం…

Read More
Optimized by Optimole