రంగారెడ్డి: విద్యుత్ సమస్యకు అధికారుల తక్షణ స్పందనకు వెల్ఫేర్ అసోసియేషన్ కృతజ్ఞత

రంగారెడ్డి:  రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట పరిధిలోని వివేకానంద నగర్ కాలనీలో నెలకొన్న లో వోల్టేజ్ సమస్యపై కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. సర్వే నంబర్లు 269, 270, 271 ప్రాంతాల్లో ఉన్న ప్లాట్లకు సరైన ఎల్టీ సరఫరా లేకపోవడంతో, విద్యుత్ సమస్యలు ఎదురవుతున్నట్టు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తెలియజేశారు. ఈ విషయంపై అసోసియేషన్ తరఫున ప్రతినిధులు చీఫ్ ఇంజనీర్ ఎల్. పాండ్యాని కలిసి సమస్యను వివరించారు. కాలనీలోని 6 చోట్ల ఉన్న సింగిల్ ఫేస్…

Read More

Telangana:Is Kavitha Following in KCR’s Footsteps?

Hyderabad: Is Kavitha strategizing to reshape the political landscape of Telangana? Political circles increasingly believe the answer is yes. Over the past few weeks, Kavitha, daughter of former Chief Minister K. Chandrashekar Rao (KCR), has returned to the spotlight. No longer content with being identified merely as “KCR’s daughter,” Kavitha is working diligently to carve…

Read More

Hyderabad: దత్తు రెడ్డి హఠాన్మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రగాఢ సంతాపం

హైదరాబాద్: ఈనాడు సీనియర్ జర్నలిస్టు, వరంగల్ జిల్లా  స్టాఫ్ రిపోర్టర్ దత్తు రెడ్డి హఠాన్మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.‘‘ఎంతో ఉజ్వల భవిష్యత్తు గల దత్తు రెడ్డి అకాలమరణం చాలా బాధాకరమని అన్నారు. ఆయన అకాల మరణం మీడియా రంగానికి.. దేశానికి తీరని లోటుగా పేర్కొన్నారు. దత్తు రెడ్డి కుటుంబ సభ్యులకు టీపిసిసి చీఫ్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి కుటుంబానికి ఈ కష్ట సమయంలో మనోధైర్యం ప్రసాదించాలని…

Read More

Karimnagar:భారత్ అసలు సిసలైన హీరో శ్యామాప్రసాద్ ముఖర్జీ…

Karimnagar: భారతదేశ అసలు సిసలైన హీరో శ్యామాప్రసాద్ ముఖర్జీ అని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. ఒకే దేశం ఒకే జెండా ఒకే రాజ్యాంగం ఉండాలని పరితపించడమే కాకుండా 370 ఆర్ధికల్ రద్దు కోసం బలిదానమయ్యారని తెలిపారు. తన జీవిత సర్వస్వం సిద్ధాంతానికే అంకితం చేయడమే కాకుండా ఆ సిద్ధాంతం కోసం అధికార పదవులను కూడా త్రుణప్రాయంగా త్యజించిన మహనీయుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ అని స్మరించుకున్నారు. ఈరోజు శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్దంతి. ఈ…

Read More

Telangana: కేసీఆర్ బాటలో కవిత..!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమంలో రాష్ట్ర సాధనే లక్ష్యంగా పెట్టుకున్న కేసిఆర్ “ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్ యూ వరకు ఎవరినైనా కలుస్తాను… అవసరమైతే గొంగళిపురుగునైనా ముద్దాడతాను” అంటూ పదేపదే ప్రకటించి, ఆ దిశగా అన్ని వర్గాల మద్దతు కూడగట్టడంలో విజయవంతమయ్యారు. ఇప్పుడు జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా అదే బాటలో నడుస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. లిక్కర్ స్కాంలో బెయిల్ పై విడుదలైన అనంతరం కొంతకాలం మౌనంగా ఉన్న ఆమె, తాజాగా బీసీలకు…

Read More

Telangana: “విధ్వంసం నుంచి వికాసం వైపు” పుస్తకావిష్కరణకు రంగం సిద్ధం..!!

హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నర ప్రజాపాలనలో ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాల విశేషాలను.. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రానికి తలెత్తిన విధ్వంసాన్ని విశ్లేషిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ వివిధ పత్రికలకు రాసిన వ్యాసాల సంకలనం “విధ్వంసం నుంచి వికాసం వైపు” పుస్తక రూపంలో వెలువడుతోంది.  ఇక ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ గాంధీ భవన్‌లో జరగనున్న టీపీసీసీ తొలి ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి…

Read More

karimnagar: ఫోన్ ట్యాపింగ్ తో కేసిఆర్ అనేక మంది జీవితాలను నాశనం చేశారు: బండి సంజయ్

కరీంనగర్: తెలంగాణ రాజకీయాల్ని ఊగిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వివాదంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “కేసీఆర్ పాలనలో అనేక మంది జీవితాలు నాశనం అయ్యాయనీ, ఫోన్ ట్యాపింగ్ పేరుతో స్వేచ్ఛను హరించారని” ఆయన ఆరోపించారు. సిరిసిల్లను కేంద్రంగా చేసుకుని ఫోన్ ట్యాపింగ్ కార్యచరణ సాగిందని బండి సంజయ్ తెలిపారు. “దీనికి వెనుక ఎవరు ఉన్నారో రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసు. అనేక మంది బాధితులు ఉసురు పోసుకున్నారు. ఈ…

Read More

Hyderabad: అర్చకుల జీవితాల్లో ఆశలు నింపిన మంత్రి కొండా సురేఖ..

హైద‌రాబాద్‌: దేవాదాయ శాఖలో కొన్ని సంవత్సరాల తరబడి పని చేస్తున్న అర్చకులు, ఉద్యోగుల జీవితాల్లో రాష్ట దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆశలు నింపారు. రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న దేవాయాల‌యాల్లో ప‌ని చేస్తున్న అర్చ‌కుల దీర్ఘకాలిక కోరిక‌ను నెరవేర్చారు. అన్ని ఆల‌యాల్లో సుదీర్ఘ కాలంగా సేవ‌లు అందిస్తున్న అర్చ‌క‌, ఉద్యోగ సంక్షేమ నిమిత్తం ప్ర‌త్యేకంగా నిధిని ఏర్పాటు చేశారు. అయితే, గురువారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ‌, ఎండోమెంటు డైరెక్ట‌ర్ వెంక‌ట‌రావు తదిత‌ర అధికారుల‌తో…

Read More

Hyderabad: ఆర్టీసీ తొలి ఉమెన్ డ్రైవ‌ర్ స‌రిత ఎంతోమందికి ఆద‌ర్శం: మంత్రి సురేఖ

హైద‌రాబాద్ః తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్‌ డ్రైవర్‌గా చేరిన సరిత, ఈ దేశంలోని ఎంతోమంది మ‌హిళ‌ల‌కు ఆదర్శమ‌ని రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. గురువారం డ్రైవ‌ర్ స‌రిత‌, మంత్రి సురేఖ‌ను వారి జూబ్లీహిల్స్‌ నివాసంలో క‌లుసుకున్నారు. ఈ సందర్భంగా సరితను శాలువాతో మంత్రి ఘ‌నంగా సత్కరించారు. రానున్న రోజుల్లో మ‌రింత రాణించాల‌ని మంత్రి అభిలాషించారు. ఈ నేప‌థ్యంలో స‌రిత త‌న కుటుంబ స‌మ‌స్య‌లు మంత్రి సురేఖ‌కు నివేదించ‌గా, ఎటువంటి…

Read More
Optimized by Optimole