Karimnagar: కరీంనగర్ మహాశక్తి ఆలయంలో భవానీ భక్తుల జాతర..!

Devi Navratri:  కరీంనగర్ మహాశక్తి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు, భవానీ స్వాములు ఆలయానికి పోటెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా భక్తుల తాకిడితో ఆలయం ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భవానీ మాత శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం దద్దరిల్లిపోయింది.అమ్మవారి దర్శనం కోసం ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు బుధవారం( 7 వ రోజు) శ్రీ…

Read More

SuryaPeta: పెన్ పహాడ్ ZPHS (1997- 98) విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం..!

సూర్యాపేట:  పెన్ పహాడ్ మండలం జిల్లా పరిషత్ హై స్కూల్ 10 th ( 1997- 98) బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. విద్యాబుద్ధులు నేర్పిన అలనాటి గురువులైన శ్రీనివాస్ రెడ్డి , వెంకట్ రెడ్డి , అరుణ్ కుమార్ , శ్రవణ్ కుమార్ , లక్ష్మి కాంత రావు( రిటైర్డ్) లను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఇక కార్యక్రమంలో భాగంగా గురువులకు  మొమెంటో బహుమతులను బహుకరించారు. 26 సంవత్సరాల తర్వాత అందరూ ఒకచోట…

Read More

Cybercrime: సైబర్ మోసగాళ్లకు మోసగాడు..!

BIG ALERT: పూర్తిగా చదవండి. మీకు ఆసక్తికరంగా ఉంటుంది. సైబర్ మోసగాళ్లకు మోసగాడు ..! మొన్నొక రోజు వాట్సాప్‌కి మెసేజ్.. ‘మీరు పార్ట్ టైం జాబ్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారా?’ అని. ఇలాంటి మెసేజ్లు నాకు అలవాటే కాబట్టి ‘అవును’ అని రిప్లై ఇచ్చాను. వెంటనే అటునుంచి ఓ సందేశం. అందులో ఏముంటుందో నాకు తెలుసు. ‘మా కంపెనీ మీకు కొన్ని టాస్క్‌లు ఇస్తుంది. వాటిని పూర్తి చేస్తే వెంటనే మీకు డబ్బు పంపిస్తుంది’ అని చెప్పారు….

Read More

Telugu: తెలుగు ధునిక భాషగా చేయడమే కష్టమైన పనా?

Nancharaiah merugumala senior journalist: తెలుగుకు ‘ప్రాచీన’ హోదా తేలిగ్గా తెచ్చేశారు, ఆధునిక భాషగా చేయడమే కష్టమైన పనా? దక్షిణాది భాష తమిళానికి 2004 అక్టోబర్‌ 12న భారత ప్రభుత్వం క్లాసికల్‌ లాంగ్వేజ్‌ (హిందీలో ‘శాస్త్రీయ భాష, తెలుగులో ప్రాచీన భాష) హోదా ఇచ్చింది. ఏడాది తర్వాత సంస్కృతానికి 2005 నవంబర్‌ 25న ప్రాచీన భాష హోదా కల్పించింది. సింగిరెడ్డి నారాయణరెడ్డి గారు, అన్నే భవానీ కోటేశ్వరప్రసాద్‌ గారు వంటి తెలుగు కవులు, పాత్రికేయుల ద్విగుణీకృత ఆందోళనతో…

Read More

కేంద్ర మంత్రిని కలిసిన కొమురవెల్లి చైర్మన్ డాక్టర్ ఉప్పు రవీందర్..

Telangana:  శ్రీ మల్లికార్జున స్వామి అఖిలభారత మున్నూరు కాపు నిత్య అన్నదాన సత్రం ట్రస్టు కొమురవెల్లి చైర్మన్ డాక్టర్ ఉప్పు రవీందర్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి   బండి సంజయ్ ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొమురవెల్లి లో జరుగుతున్న మున్నూరు కాపు సత్రం నిర్మాణ పనుల గురించి వివరించి.. ఎంపీ నిధుల మంజూరు కోసం విజ్ఞప్తి చేశారు.ఇందుకు బండి సంజయ్ సానుకూలంగా స్పందించి తన వంతు ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. కొమురవెల్లిలో…

Read More

Bandisanjay: భవానీ దీక్ష స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్..

Bandisanjay: శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు ఉదయం కరీంనగర్ లోని మహాశక్తి అమ్మవారి ఆలయంలో ‘భవానీ దీక్ష’ చేపట్టారు. ఆయనతోపాటు వందలాది మంది బీజేపీ కార్యకర్తలు, నాయకులు భవానీ దీక్ష చేపట్టారు.     సోమవారం నుండి విజయదశమి వరకు బండి సంజయ్ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటారు. సామాన్య భక్తుడివలే మహాశక్తి అమ్మవారి సన్నిధిలోనే ఎక్కువ సమయం గడపుతూ అమ్మవారిని సేవిస్తారు. బండి…

Read More

Nalgonda: నల్గొండ, కృష్ణాను కలిపే ‘పాముల’ గ్రామాలు ఐదు..!

Nancharaiah merugumala senior journalist: నల్గొండ, కృష్ణాను కలిపే ‘పాముల’ గ్రామాలు ఐదు! తాటిపాముల, ఇనుపాముల, అయిటిపాముల, వానపాముల, కలవపాముల 1982 నుంచీ గుడివాడ – హైదరాబాద్‌ మార్గంలో బస్సు ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్దగా ఎవరికీ పట్టని నాకిష్టమైన ఒక విషయం నేను గమనించాను. గుడివాడ నుంచి బెజవాడకు వెంట్రప్రగడ, మానికొండ, కంకిపాడు మీదుగా ఎక్కువ భాగం కృష్ణా నది కాలవ పక్కన రోడ్లపై పోతుంటే… వెంట్రప్రగడ లోపు ‘వానపాముల’ అనే గ్రామం వస్తుంది. తర్వాత వెంట్రప్రగడ…

Read More

నిత్య స్ఫూర్తి… తరగని కీర్తి… పెద మల్లయ్యకు ఘననివాళి..!

Nalgonda: నెల్వలపల్లి గ్రామ మాజీ సర్పంచ్, బూరుగు పెద మల్లయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని నెల్వలపల్లి గ్రామంలో ఆయన కుమారులు, ప్రణవా గ్రూప్ అధినేత బూరుగు రవికుమార్, ప్రణావా గ్రూప్ డైరెక్టర్ బూరుగు రాంబాబుల వ్యవసాయ క్షేత్రంలో సద్గురు- పీఠాధిపతులు శ్రీ శివానంద స్వామి ఆధ్వర్యంలో ఈ ప్రథమ వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. బూరుగు రవికుమార్ ఆహ్వానం మేరకు ఆయన స్నేహితులు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి…

Read More

journalism: జర్నలిజంలో “నా వాళ్లు ”…

ఆర్. దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్టు): జర్నలిజంలో వున్న యువతను చూస్తే నాకు బాధ, ఆశ…. రెండూ కలుగుతాయి. రోజు రోజుకూ దిగజారుతున్న వృత్తి విలువలు, ప్రమాణాల వడిలో పడి…. తెలిసి కొంత, తెలియక కొంత వారూ కొట్టుకుపోతున్నారే అని బాధ. ఉదాత్తమైన ఆ వృత్తి లక్ష్యం, కర్తవ్యం తో పాటు నేడు క్షేత్రంలో వున్న వాస్తవ పరిస్థితులను గ్రహించి… వారే ఏదోరోజ్న మార్పుకు వాకిళ్లు తెరుస్తారని నాదొక ఆశ. నేడు నాలుగు రోడ్ల కూడలిలో…

Read More

Telangana: తెలుగువర్సిటీకి పొట్టిశ్రీరాములు పేరు కొనసాగించాలన్న వైశ్యుల డిమాండ్‌ న్యాయమే కదా?

Nancharaiah merugumala senior journalist: ఇండియాలో విశ్వవిద్యాలయాల పేర్ల మార్పిడికి వివాదాలు లేదా గొడవలు పూర్వపు హైదరాబాద్‌ స్టేట్, ప్రస్తుత మహారాష్ట్ర మరాఠ్వాడా ప్రాంతంలోని ఔరంగాబాద్‌ మరాఠ్వాడా యూనివర్సిటీతో మొదలు కాలేదు, దానితోనే ముగియడం లేదు. ఈ యూనివర్సిటీకి రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టాని దళితులు ఆందోళన చేయడం, ససేమిరా అలా చేయోద్దంటూ శివసేన, మరాఠా కులాల సంస్థలు పోటీ ఉద్యమాలు నడపడం, ఈ క్రమంలో జరిగిన ఘర్షణల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం…

Read More
Optimized by Optimole