తెలంగాణలో దూకుడు ప్రదర్శిస్తోన్న కమలనాథులు!

తెలంగాణలో విజయ సంకల్ప సభ సక్సెస్ తో జోరుమీదున్న కమలనాథులు దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఇటీవలే పార్టీలో చేరికలకు సంబంధించి కమిటీలను నియమించిన రాష్ట్ర నాయకత్వం.. టీఆర్ ఎస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ఇందులో భాగంగానే కేసీఆర్ ప్రభుత్వంలోని అన్ని శాఖలకు సంబంధించిన సమాచారం కోరుతూ.. ఆపార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సమాచారం హక్కు చట్టం కింద ఒకేసారి 88 దరఖాస్తులు చేసి షాకిచ్చారు. రాష్ట్రంలో టీఆర్ ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో…

Read More

మహేశ్వరం నియోజకవర్గం అధికార టీఆర్ఎస్ లో కోల్డ్ వార్..!!

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం లో అధికార పార్టీలోని విభేదాలు రచ్చకెక్కాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి భూకబ్జాలను ప్రోత్సహిస్తున్నారని.. ఆపార్టీనేత తీగల కృష్ణారెడ్డి బహిర్గతంగా ఆరోపణలు చేశారు. కొన్నాళ్లుగా అంతర్గతంగా కొనసాగుతున్న విభేదాలు తీగల తాజా వ్యాఖ్యలతో బహిర్గతమయ్యాయి. తమ ప్రాంతం కోసం అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని తీగల ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది. మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితా, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్టారెడ్డి వర్గాల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది. మీర్…

Read More

ఎప్పుడూ ఎన్నికలు వచ్చిన బీజేపీదే అధికారం: జేపీ నడ్డా

తెలంగాణలో బూత్ స్థాయిలో బిజెపిని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ నేతలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని హెచ్ ఐసీసి నోవా హోటల్ లో శనివారం బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ రాజ్యసభ బిజెపి పక్ష నేత పీయూష్ గోయల్, కేంద్ర హోం మంత్రి అమీషా యుపి సీఎం యోగితో పాటు పలు రాష్ట్రాల సీఎంలు పలువురు కేంద్ర మంత్రులు జాతీయ నేతలు…

Read More

తెలంగాణలో కొత్తగా 516 కరోనా కేసులు..

తెలంగాణలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 516 కరోనా కేసులు నమోదయ్యాయి.మహమ్మారి నుంచి 216 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,784 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 434 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. ఇక  రాష్ట్రవ్యాప్తంగా అధికారులు గడిచిన 24 గంటల్లో 26 వేల 976 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఒక్క హైదరాబాద్‌ పరిధిలోనే కొత్తగా 261 కేసులు నమోదైనట్లు వైద్య అధికారులు…

Read More

తెలంగాణలో మరో 1,663 పోస్టుల భర్తీకి ఆర్థికశాాఖ ఉత్తర్వులు..

తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.తాజాగా ప్రభుత్వం మరో 1,663 పోస్టుల భర్తీకి ప్రభుత్వం  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం ఖాళీల్లో..ఇంజనీరింగ్ విభాగంలో 1,552 పోస్టులు భర్తీ చేయనుంది. శాఖలవారీగా పోస్టుల వివరాలను చూసినట్లయితే.. _నీటి పారుదల శాఖ లో ఏఈఈ పోస్టులు 704 _ నీటి పారుదల శాఖ ఏఈ పోస్టలు227 _ నీటి పారుదల శాఖలో జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు 212 _ నీటి పారుదల…

Read More

డార్క్ సర్కిల్స్ పోగొట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

ప్రస్తుతం ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య కంటి కింది నల్లటి వలయాలు. నిద్రలేమి కారణంగా.. వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇంతకు ఈ సమస్యను అధిగమించేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తలు ఎంటో తెలుసుకోండి. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ రావడానికి ప్రధాన కారణం నిద్రలేమి. వర్క్ పనిలో భాగంగా ఆలస్యంగా నిద్రపోవడం.. ఎక్కువ సేపు కంప్యూటర్ మీద పని చేయడం..టీవీ చూస్తూ కాలక్షేపం చేస్ వారిని ఈ సమస్యను ఎక్కువగా ఫేస్…

Read More

ఈ టిప్స్ పాటిస్తే ఫిట్ నెస్ మెరుగుపరుచుకోవచ్చు!

ఆరోగ్యం, ఫిట్ నెస్ స్థాయిని మెరుగుపరుచుకునేందుకు జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంటున్నారు హెల్త్ నిపుణులు. గంటల కొద్దీ కిలో మీటర్లు నడవలిసిన అవసరంలేకుండా.. చిన చిన టిప్స్ పాటిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో పాటు ఫిట్నెస్ మెరుగపరుచుకోవచ్చు అంటున్నారు. మరీ ఆ టిప్స్ ఎంటో తెలుసుకోండి. భోజనం తరువాత నడక:భోజనం తర్వాత కొంచెం సేపు అలా నడిస్తే చాలు మీ ఫిటెనెస్ మెరుగవుతోంది. రోజువారిగా ముప్పై నిమిషాలు..మూడు విధాలుగా నడిస్తే…

Read More

బీజేపీలోకి విశ్వేశ్వర్ రెడ్డి.. మరో ఎమ్మెల్యే చేరే అవకాశం?

తెలంగాణలో బీజీపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేళ.. ఆపార్టీలోకి చేరికల పర్వం మొదలైంది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి.. ప్రధాని మోదీ సమక్షంలో ఆపార్టీలో చేరనున్నట్లు ప్రకటించాడు.అధికార టీఆర్ ఎస్ ఎదుర్కొవాలంటే ఒక్క బీజేపీ వల్లే సాధ్యమని.. అందుకే బీజేపీలో చేరుతున్నానని ఆయన తేల్చిచెప్పారు. మరోవైపు నల్గొండ, ఖమ్మంతో పాటు పలుజిల్లాలకు చెందిన ముఖ్యనేతలు బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు భాగ్యనగరం ముస్తాబైంది. ప్రధాని మోదీ ,…

Read More

ts: టెన్త్ ఫలితాల్లో మరోసారి బాలికలదే పైచేయి..!!

తెలంగాణ పదోతరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల్లో 90 శాతంమంది ఉత్తీర్ణులైనట్లు ఆమె వెల్లడించారు. మరోసారి బాలికలు సత్తాచాటాడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఫలితాల్లో బాలికలు 92.45 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 87.61 శాతం సాధించారన్నారు. 3007 పాఠశాల్లో విద్యార్థులంతా పాస్ కాగా.. 15 పాఠశాల్లలో ఒక్క విద్యార్థి కూడ పాస్ కాలేకపోయారు. ఫలితాల్లో సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో నిలవగా.. రెండు , మూడు…

Read More

TS: ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి!!

తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 63.32 శాతం విద్యార్థులు.. సెంకడ్ ఇయర్లో 67.82 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు.ఫలితాల్లో బాలికలు మరోసారి మెరిశారు. ఫస్ట్ ఇయర్లో బాలికలు 72.33 శాతం.. బాలురు 54.20 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్లో బాలికలు 75.86 శాతం.. బాలురు 60 శాతం ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలో తప్పిన విద్యార్థులకు…

Read More
Optimized by Optimole