MLCkavita: కేటీఆర్ ఏసీబీ విచారణ..భయపడేది లేదు: ఎమ్మెల్సీ కవిత
జగిత్యాల: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణపై ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్ చేశారు. ఇటీవలే మాపార్టీ అధినేత కేసీఆర్ ను కాళేశ్వరం పేరిట విచారించింది.ఇప్పుడు కేటీఆర్ ను ఏసీబీ విచారిస్తోంది. మేము కేసులకు భయపడే వాళ్లం కాదు. విచారణ పేరిట తెలంగాణ భవనన్ కు తాళం వేయడం దుర్మార్గ చర్య. ప్రజల దృష్టి మరల్చేందుకు ఏసీబీ విచారణ అంటూ హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. మా పార్టీ నేతలను, కార్యకర్తలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా…