ఐపీఎల్ 2023 సీఎస్కే కెప్టెన్ ధోనీ: సీఈఓ విశ్వనాథన్

ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్. టోర్నీ ప్రారంభం నుంచి ఆ జట్టు కెప్టెన్ గా మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. గత సీజన్లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు కెప్టెన్ గా అవకాశమిచ్చిన సీఎస్కే యాజమాన్యం.. జట్టు వరుస ఓటములతో తిరిగి ధోని కి కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పింది. ఈ నేపథ్యంలో 2023 సీజన్ కి సంబంధించి చెన్నై జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్​…

Read More

రేవంత్ బ్లాక్ మెయిలర్.. ఉప ఎన్నిక కేసీఆర్ కుటుంబాన్ని బొంద పెట్టె ఎన్నిక: రాజగోపాల్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై నిప్పులు చెరిగారు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన వ్యక్తి తనను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు రాజగోపాల్. రాజకీయల్లోకి రాకముందు చిల్లర దొంగ రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. సోనియా గాంధీనీ బలిదేవత తో పోల్చిన వ్యక్తికి..అవినీతి పరుడికి పీసీసీ పదవి ఇవ్వడం దారుణమన్నారు. దొడ్డి దారిలో డబ్బులు ఇచ్చి రేవంత్ పీసీసీ పదవి తెచ్చుకున్నాడని రాజగోపాల్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇక తనను…

Read More

విమోచన దినోత్సవ నిర్వహణపై రాజకీయ రచ్చ

తెలంగాణలో విమోచన దినోత్సవ నిర్వహణపై రాజకీయ రచ్చ నడుస్తోంది. మజ్లిస్ కు భయపడి కేసీఆర్ ప్రభుత్వం విమోచన దినోత్సవం నిర్వహించడంలేదని బీజేపీ నేత కిషన్ రెడ్డి ఆరోపిస్తే.. ఎనిమిదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం విమోచనం దినోత్సవాన్ని ఎందుకు నిర్వహించలేదని టీపీసీసీ రేవంత్ ప్రశ్నించారు. మరోవైపు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన క్యాబినేట్ భేటిలో మూడు రోజుల పాటు తెలంగాణ విలీన దినోత్సవ వజ్రోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. అటు ఎంఐఏం అధినేత అసదుద్దీన్.. విమోచనం దినోత్సవం రోజును జాతీయ…

Read More

ప్రపంచంలో అతిపెద్ద ఐదవ ఆర్థిక వ్యవస్థగా భారత్..

ప్రపంచంలో  అతిపెద్ద ఐదవ ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. తాజాగా ఇంటర్నేషనల్ మానీటరీ ఫండ్ IMF నివేదిక ప్రకారం.. బ్రిటన్ ను వెనక్కి నెట్టి భారత్  ఐదవ స్థానంలో నిలిచింది. కరోనా మహమ్మారితో  అమెరికా , బ్రిటన్, చైనా  దేశాల ఆర్ధిక వ్యవస్థలు క్షీణిస్తుంటే భారత్ మాత్రం దూసుకుపోతోందని  నివేదిక తెలిపింది. ఈఏడాది భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7%నికి మించి ఉంటుందని IMF అంచనావేస్తోంది.    కాగా  GDP పరంగా భారత ఆర్థిక వ్యవస్థ…

Read More

క్రీమ్ కలర్ శారీలో బాలీవుడ్ హాట్ బ్యూటీ రచ్చ

బుల్లితెరపై అత్యధిక పారితోషకం అందుకున్న నటి మౌనిరాయ్. నాగిని సీరయల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈభామ.. ఇప్పడు వెండితెరపై మెరిసిపోతోంది. తాజాగా ఈభామ సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకోవడంతో వైరల్ గా మారాయి. ప్రస్తుతం మౌనిరాయ్ నటించిన బ్రహ్మాస్త్ర మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ ఏడాదిలో వివాహంలోకి అడుగుపెట్టిన ఈఅమ్మడు సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతోంది. బుల్లితెరపై అత్యధిక పారితోషకం అందుకున్న నటి మౌనిరాయ్. నాగిని సీరయల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన…

Read More

మరోసారి భారత్, పాక్ సమరం.. ఆనందంలో క్రికెట్ ఫ్యాన్స్..

క్రికెట్ అభిమానులు మరోసారి దాయాదుల సమరం వీక్షించోతున్నారు. ఆసియా కప్ టోర్నీ భాగంగా భారత్ పాక్ జట్లు మరోసారి తలపడబోతున్నాయి. ఇప్పటికే టోర్నీ తొలి మ్యాచ్ లో భారత్ చేతిలో ఓటమి చవిచూసిన పాక్ జట్టు ..సూపర్ -4 లో ఢీ కొనబోతోంది. దీంతో ఇరుదేశాల క్రికెట్ అభిమానులు ఆదివారం జరగబోయే ఈమ్యాచ్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.గ్రూప్ -Aలో భారత్ .. పాక్ ,హాకాంగ్ జట్టును ఓడించి బెర్త్ ను ఖరారు చేసుకోగా.. పాక్ చివరి మ్యాచ్ లో…

Read More

విమోచన దినోత్సవం నిర్వహణకు బీజేపీ సన్నాహాలు.. అమిత్ షా హాజరయ్యే అవకాశం..!!

తెలంగాణలో బీజేపీ నేతలు దూకుడు మీదున్నారు.పార్టీలో చేరికలు , సభలు సమావేశాలతో హోరెత్తిస్తున్న కమలనాథులు.. ఛాన్స్ దొరికితే చాలు అధికార టీఆర్ఎస్ నూ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే ఊపులో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించాలని కమలం పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఈకార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను ముఖ్యఅతిధిగా హాజరయ్యేలా ప్లాన్ చేస్తోంది. గతంలో అనేక సార్లు తెలంగాణలో పర్యటించిన షా..అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ విమోచన దినోత్సవం…

Read More

హీరోయిన్ శ్రద్ధాదాస్ మైండ్ బ్లోయింగ్(ఫోటోస్)

సిద్ధు ఫ్రం శ్రీకాకుళం చిత్రంలో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన భామ శ్రద్ధాదాస్. తెలుగు , తమిళం, హిందీ, కన్నడ, మళయాళం , బెంగాలీ చిత్రాలలలో నటించి మెప్పించింది. తాజాగా సోషల్ మీడియాలో ఈభామ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. సిద్ధు ఫ్రం శ్రీకాకుళం చిత్రంలో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన భామ శ్రద్ధాదాస్. తెలుగు , తమిళం, హిందీ, కన్నడ, మళయాళం , బెంగాలీ చిత్రాలలలో నటించి మెప్పించింది. తాజాగా సోషల్ మీడియాలో…

Read More

‘ హరిహరవీరమల్లు’ టీజర్ విడుదల.. జోష్ లో పవన్ ఫ్యాన్స్..!

పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ‘హరిహరవవీరమల్లు’ టీం టీజర్ విడుదల చేసింది. హిస్టోరికల్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న హరి హరి వీరమల్లు చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏం ఎం రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇది వరకే రెండు మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. అయితే ప్రస్తుతం షూటింగ్ వాయిదా పడింది. ఇదిలా ఉంటే అది పవన్ కళ్యాణ్ బర్త్ డేను పురస్కరించుకుని..’ స్వాగతిస్తుంది సమరపథం.. దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం ‘చిత్ర పోస్టర్…

Read More

ఆర్ఎస్ఎస్ పై మమతా ప్రశంసలు.. స్వార్థం కోసమే అంటూ నేతలు కౌంటర్..!!

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అనూహ్యంగా ఆర్ఎస్ఎస్ పై ప్రశంసల వర్షం కురిపించడం హాట్ టాపిక్ గా మారింది. అవకాశం దొరికితే కాషాయం నేతలపై విరుచుకుపడే మమతా..ఒక్కసారిగా ఆర్ఎస్ఎస్ పై ప్రేమను కురిపించడం ప్రతిపక్షాలకు మింగుడుపడటంలేదు. మమతా బెనర్జీ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారంటూ దుమ్మెత్తిపోస్తున్నాయి.అసలు ఉన్నట్టుండి ఎందుకిలా మమతా ప్రవర్తించారన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది. కాగా పశ్చిమబెంగాల్లో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న మమతా బెనర్జీ మాట్లాడుతూ..ఆర్ఎస్ఎస్ అంత చెడ్డది కాదని..సిద్ధాంతాలకు కట్టుబడిన నేతలు బీజేపీలో ఇంకా ఉన్నారంటూ…

Read More
Optimized by Optimole