సామాజిక సమీకరణాలు బిజెపిని గట్టెక్కిస్తాయా..?

       భారతీయ జనతా పార్టీ బలం ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితం అనే భావనను చెరిపేయడానికి దక్షిణాది రాష్ట్రాల్లో అధికార పగ్గాలు చేపట్టాలని ఆ పార్టీ ఎంతో పట్టుదలగా ఉన్నా ఇప్పటివరకూ కర్ణాటక రాష్ట్రానికే పరిమితమైంది.  దక్షిణాది కర్ణాటక యేతర రాష్ట్రాలలో బలోపేతం కావాలంటే ఆ పార్టీకి వచ్చే సంవత్సరం మొదటి త్రైమాసికంలో రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఎంతో కీలకమైనవి. కర్ణాటక ఎన్నికల తర్వాత దక్షిణాన 2023 చివరిలో తెలంగాణ, 2024లో లోక్‌సభ ఎన్నికలతో…

Read More

నల్గొండ ‘కారు’ స్టీరింగ్ ఎవరికో..?

నల్లగొండ జిల్లాలో అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు టికెట్‌ భయం పట్టుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు తప్పదని తేలడంతో అభ్యర్థుల్లో టెన్షన్‌ నెలకొంది.వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. మరోసారి సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే టికెట్‌ కన్ఫార్మ్‌ చేసిన ఆశావాహులు మాత్రం నియోజక వర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ తమ బలాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటు వామపక్షాల అభ్యర్థులు పోటీకి సిద్ధమవుతున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. దీంతో జిల్లా టీఆర్ఎస్ టికెట్ ఎవరికీ దక్కుతుందాన్న చర్చ పార్టీ వర్గాల్లో…

Read More

వైసీపీ ,జనసేన ట్విట్టర్‌ వార్‌..

ఏపీలో వైసీపీ ,జనసేన మధ్య ట్విట్టర్‌ వార్‌ నడుస్తోంది. జనసేన అధినేత పవణ్‌ కళ్యాణ్‌..కౌలు రైతు భరోసా యాత్ర బహిరంగ్న సభలో వైసీపీ గాడిదలు అంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు. కౌంటర్‌ గా వైసీపీ ఎమ్యెల్యే అంబటి..తాము కాదు గాడిదలమని..బాబును మోసే నువ్వే పెద్ద అడ్డగాడిదవి అంటూ సెటైర్లు వేశారు.దీంతో ఇరుపార్టీల మధ్య సోషల్‌ వార్‌ మొదలైంది.ఇటు జనసేన నేతలు..అటు వైసీపీ నేతలు తగ్గేదెలే తరహాలో ట్విట్ల దండకంతో ట్విట్టర్‌ ను షేక్‌ చేస్తున్నారు. ఇక జనసేన…

Read More

తెగిన శరీరాల అతుకు!

  ‘అబ్బో…. కుటుంబపు మనిషే!’ అనుకున్నారు అంతా ఆయన్ను చూసి. అంతా అంటే…? చుట్టూ స్టేడియం నిండా కిక్కిరిసి, విరగపడి పోయిన లక్ష మందే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారాలు చూస్తున్న కోట్ల మంది. తెల్లవారాక పేపర్లలో, టీవీల్లో, వెబ్సైట్ లలో, ఇంకా ఎన్నెన్నో సామాజిక మాధ్యమ వేదికలపైనా… ఆయన్ని- ఆయననల్లుకున్న కుటుంబాన్నీ చూసిన కోటాను కోట్లమంది. మన దివంగత కమ్యూనిస్టు ఉద్యమనేత భీమ్ రెడ్డి నర్సింహారెడ్డి ఎపుడో అన్నట్టు… ‘అది, తెగి విడిపోయి మళ్లీ…

Read More

షారుఖ్ ‘ పఠాన్’ మూవీపై హోంమంత్రి హాట్ కామెంట్స్..

బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ ‘ పఠాన్ ‘ మూవీని  వివాదాలు వెంటాడుతున్నాయి.ఇప్పటికే సినిమాను  బాయ్ కాట్ చేయాలని నెటిజన్స్ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. దాదాపు 10 లక్షలకు పైగా బాయ్ కాట్ ట్యాగ్ వైరల్ అవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పలువురు రాజకీయ నేతలు సైతం మూవీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా.. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గిరీష్ గౌతమ్ మూవీ విడుదలను వ్యతిరేకిస్తూ ఘాటైన విమర్శలు…

Read More

వైసీపీ గాడిదలు ఓండ్ర పెడతాయి: జనసేన పవన్

సత్తెనపల్లి కౌలు రైతు భరోసా యాత్ర సభలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్..రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న ధోరణిని ఎండగట్టారు. ‘రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకొంటున్నారని.. ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కష్టాల్లో ఉన్నాం ఆదుకోండి అంటే వైసీపీ గాడిదలు ఓండ్ర పెడతాయన్నారు. వైసిపి నేతలు.. ప్రజల సమస్యల్ని గాలికొదిలేసి..వారాహి రంగేమిటి?టైర్లు ఎలా ఉన్నాయి? ఎత్తు ఎంత? అంటూ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు అధికారం రాని కులాలకు…

Read More

రేవంత్ బ్లాక్ మెయిలర్, బ్రోకర్.. ఎప్పుడో చెప్పా : రాజగోపాల్ రెడ్డి

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత,మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్, బ్రోకర్ అని తాను ఎప్పుడో చెప్పానని.. అతనితో కలిసి పనిచేయడం కంటే రాజకీయం వదిలివేయడం బెటర్ అంటూ విమర్శించారు.ప్రజా సమస్యల గురించి కొట్లాడిన చరిత్ర రేవంత్ రెడ్డిది కాదని.. తెలుగుదేశం పార్టీ మొత్తం వచ్చి ఇక్కడ కూర్చుందని.. తాను ఆరోజే చెప్పానని స్పష్టం చేశారు.నీతి నిజాయితీ పరిపాలన రావాలంటే భారతీయ జనతా పార్టీకే సాధ్యమని రాజగోపాల్…

Read More

అన్నదాత బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది: నాదెండ్ల మనోహర్

దేశానికి అన్నం పెట్టే అన్నదాతకు అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్.  వైసీపీ అధికారంలోకి వచ్చాకా.. మూడున్నరేళ్లలో దాదాపు 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  బలవన్మరణాలకు పాల్పడ్డ కౌలు రైతు కుటుంబాల దీనస్థితిని చూసైనా ప్రభుత్వ పెద్దల మనసు కరగడం లేదని.. వారిలో మానవత్వం లేదని మనోహర్ మండి పడ్డారు. కాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి…

Read More

ఆహా ఏమి యోగం!

‘జన్మ సార్థకత’ అనే ఓ గొప్ప మాటుంది భారతీయ సంస్కృతిలో. కొంచెం అటిటుగా ప్రపంచపు అన్ని సంస్కృతుల్లోనూ ఇది ఉండే ఉంటుంది. ఇది, అంత తేలిగ్గా అందరికీ లభించదు. లభించడం మహా ఘనతే! ఎందుకంటున్నానంటే… ఇవాళ సాయంత్రం ఓ గంటన్నర సేపు సుమారు 120 కోట్ల మంది (2018 వల్డ్ కప్ ఫైనల్ 112 కోట్ల మంది వీక్షించినట్టు రికార్డు ఉంది) ప్రపంచ జనావళి చూపులు ఓ వ్యక్తి పైన కేంద్రీకృతమౌతున్నాయి. అంతకు రెట్టింపు సంఖ్యలో అంటే,…

Read More

ఇంకా మిగిలే ఉంది!

ఆఫ్రికా సంచలన కూన… మొరాకో కథను క్రొయేషియా 2-1 తో ముగించింది. ఈ సారి ఫీఫా ప్రపంచ కప్ లో ఆఫ్రికా ఖండానికే తొలిసారి సెమీస్ లో స్థానం కల్పించి, చరిత్ర సృష్టించిన ఈ బుల్లి జట్టు సెమీస్ లో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ చేత ఓడాక, కాస్త చిన్నబోయింది. మూడో స్థానం కోసం శనివారం జరిగిన మ్యాచ్ లోనూ ఓడి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. దూకుడు జట్టైన క్రొయేషియా మేటి, జాస్కో గ్వార్డియల్ ఆట ఆరంభంలోనే…

Read More
Optimized by Optimole