కామన్వెల్త్ గేమ్స్ లో ఫైనల్ చేరిన భారత మహిళల క్రికెట్ జట్టు..
కామన్వెల్త్ గేమ్స్_2022 లో భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. శనివారం అతిథ్య ఇంగ్లాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో హర్మన్ సేన 4 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను ఓడించి ఫైనల్ కి చేరింది. దీంతో భారత్ కు మరో పతకం ఖాయమైంది. అంతకుముందు తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 164 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టింది. కేవలం 32 బంతుల్లో…
సోషల్ మీడియాలో కామెంట్స్ తో రెచ్చిపోతున్న కోమటిరెడ్డి ఫ్యాన్స్..
ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. మునుగోడు సభలో నేతలంతా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టార్గెట్ గా మాటల దాడి చేయడంతో రాజకీయం వేడెక్కింది. ముఖ్యంగా అద్దంకి దయాకర్ వెంకట్ రెడ్డి పై విరుచుకుపడిన తీరుపై కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ స్టార్ క్యాంపెయినర్ పై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తుంటే సీనియర్ నేతలు వారించకపోవడాన్ని తప్పుపడుతున్నారు. రేవంత్ అనుచరవర్గంతో కావాలనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారని అభిమానులు సోషల్…
తెలంగాణ చిన్నమ్మ దూరమై నేటికి మూడేళ్లు..!!
సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్షతను చేరిపేస్తూ..మహిళ అబల కాదు సబల అని నిరూపించిన మహిళ నేత. పార్టీలకు అతీతంగా అందరి మన్ననలు పొందిన అజాత శత్రువు.. పదునైన ప్రసంగాలతో ప్రత్యర్థులకు దడపుట్టించే ఫైర్ బ్రాండ్. తెలంగాణ యువత బలిదానాలపై పార్లమెంట్ సాక్షిగా ఆవేదనతో ప్రసగించిన గొప్ప మానవతవాది . రాష్ట్రం సిద్ధించడంలో ముఖ్య పాత్ర పోషించిన ఆమె.. తెలంగాణ చిన్నమ్మగా గుర్తుంచుకోవాలని అప్యాయంగా కోరుతూ సుష్మా స్వరాజ్ చేసిన ప్రసంగం చరిత్రలో చిరస్థాయిగా గుర్తుండిపోతుంది. హర్యానా…
దయాకర్ కామెంట్స్ పై కోమటిరెడ్డి అభిమానులు ఆగ్రహం.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్..!
మునుగోడు కాంగ్రెస్ సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చేలరేగుతోంది. గతంలో పాకిస్తాన్ అనుకూలంగా దయాకర్ చేసిన వ్యాఖ్యలను జోడిస్తూ.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభిమానులు దయాకర్ పై మాటలతో విరుచుకుపడుతున్నారు. రేవంత్ కూ బానిసిలా వ్యవహరిస్తూ .. కోమటిరెడ్డిపై చేసిన అనూచిత వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కోమటిరెడ్డి అభిమానులు హెచ్చరిస్తున్నారు. గతంలోనూ ఇలా చేసే బహిష్కరణకు గురయ్యారని గుర్తు చేశారు. ఇక ముునుగోడు సభలో మాట్లాడిన…
కాంగ్రెస్ పార్టీకి దాసోజు గుడ్ బై.. నెక్ట్స్ వికెట్ ఎవరూ?
తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి.మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో నేతల పార్టీ మార్పుపై విస్తృత చర్చ నడుస్తోంది.ముఖ్యంగా హస్తం పార్టీని వీడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటీకే రాజగోపాల్ పార్టీ, పదవికి రాజీనామా చేయగా..తాజాగా ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ పార్టీని వీడుతున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ లో అగ్రకుల దురహాంకారం పెరిగిపోయిందని.. పార్టీ కోసం కష్టపడ్డ మాలాంటి నేతలకు గుర్తింపు లేదని ఆవేదనతో పార్టీ వీడుతున్నట్లు శ్రవణ్ ప్రకటించడం చర్చనీయాంశమైంది.అటు రాజగోపాల్ తనతోపాటు…
తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక రచ్చ.. రేవంత్ పై మరోసారి కోమటిరెడ్డి ఫైర్!
తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక వేడి రాజుకుంది. నేతలు విమర్శలు, ప్రతి విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. రాజగోపాల్ ద్రోహి అంటూ ఘాటైనా వ్యాఖ్యలు చేశారు. ఎంపీ వెంకట్ రెడ్డి మాకుటుంబ సభ్యుడేనని కుండబద్దలు కొట్టారు. అటు బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్.. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలవడం తథ్యమని జోస్యం చెప్పారు.ఎంపీ వెంకట్ రెడ్డి ప్రధానినీ కలవడంపై భిన్నంగా స్పందించారు. ఇక వెంకట్ రెడ్డి మాత్రం రేవంత్ ముఖం చూసే ప్రసక్తే…
ఎంపీ కోమటిరెడ్డి టచ్ లో ఉన్నారు.. మరికొన్ని చోట్ల ఉపఎన్నికలు : బండి సంజయ్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యల వెనక మర్మమెంటి? మునుగోడుతో పాటు మరికొన్ని చోట్ల ఉప ఎన్నికలు రాబోతున్నాయా? సోదరుడు రాజగోపాల్ తో ఎంపీ వెంకట్ రెడ్డి బీజేపీలో చేరనున్నారా ? ఏ క్షణమైనా పిడుగులాంటి వార్త వినొచ్చు అన్న టీఆర్ఎస్ మాజీ మంత్రి తుమ్మల వ్యాఖ్యలు దేనికి సంకేతం? యాదాద్రి జిల్లాలో కొనసాగుతున్న మూడో విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలివడం ఖాయమని…
మిస్ సౌత్ ఇండియా ఛరిష్మా కృష్ణ(ఫోటోస్)..
విశాఖపట్టణం ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థిని ఛరిష్మా కృష్ణ ‘మిస్ సౌత్ ఇండియా’ కిరీటం గెలుచుకుంది. పెగాసస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కేరళలోని కోచిలో నిర్వహించిన ఈ పోటీల్లో ఏయూ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థిని ఛరిష్మా కృష్ణ విజేతగా నిలిచారు. తమిళనాడు కి చెందిన డెబినీతా కర్, కర్ణాటక కి చెందిన సమృద్ధి శెట్టి రన్నరప్ లు గా నిలిచారు. హైదరాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మణపురం, పెగసుస్ సంస్థల ప్రతినిధులు Dr. అజిత్ రవి…
రేవంత్ పై వెంకట్ రెడ్డి ఫైర్.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్!
తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త పంచాయతీ తెరపైకి వచ్చింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై స్టార్ క్యాంపయినర్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. తన పేరును సంబోంధిస్తూ అగౌరవపరచారని..కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాందీ షాపులు పెట్టుకునేవాళ్లంటూ రేవంత్ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారని తక్షణమే క్షమాపణలు చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా అంటూ వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారీతీసింది. …