జీవితపాఠాన్ని బోధించే వీడియో వైరల్..!!

ఇంటర్నెట్ లో కొన్ని వీడియోలు చూసినప్పడు.. అందులో కొన్ని జీవిత పాఠాలను బోధిస్తాయి. వాటిని చూసినప్పడు అందులోని భావాలు మనల్ని ఉత్తేజపరుస్తాయి.అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   Proof that going through ups and downs in life wiIl heIp you get farther.. pic.twitter.com/OlpLLhHuaG — d🦕n (@javroar) July 5, 2022 courtesy: NDTV ఇక వీడియో గమనించినట్లయితే.. ఓవ్యక్తి రెండు ఉక్కు బంతులను వదులుతాడు.ఒక…

Read More

తెలంగాణలో దూకుడు ప్రదర్శిస్తోన్న కమలనాథులు!

తెలంగాణలో విజయ సంకల్ప సభ సక్సెస్ తో జోరుమీదున్న కమలనాథులు దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఇటీవలే పార్టీలో చేరికలకు సంబంధించి కమిటీలను నియమించిన రాష్ట్ర నాయకత్వం.. టీఆర్ ఎస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ఇందులో భాగంగానే కేసీఆర్ ప్రభుత్వంలోని అన్ని శాఖలకు సంబంధించిన సమాచారం కోరుతూ.. ఆపార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సమాచారం హక్కు చట్టం కింద ఒకేసారి 88 దరఖాస్తులు చేసి షాకిచ్చారు. రాష్ట్రంలో టీఆర్ ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో…

Read More

‘జార్ఖండ్ డైనమెట్ ‘ ధోని ప్రత్యేకం!

మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ తెలిసిన ప్రతి ఒక్కరికి సుపరిచితమైన పేరు.వికెట కీపర్,బ్యాట్స్ మెన్ గా క్రికెట్ కెరీయర్ ప్రారంభించిన ఈ ఝార్ఖండ్ డైనమెట్.. భారత జట్టు పగ్గాలు చేపట్టి.. క్రికెట్ చరిత్రలో ఆటగాడిగానే కాకుండా కెప్టెన్ గా అనేక రికార్డులు నెలకొల్పాడు. దాదాపుగా 16 ఏళ్లు టీంఇండియాకు విశేష సేవలందించిన మహేంద్రుడు..అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నెసూపర్ కింగ్స్ కు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అభిమానులు అప్యాయంగా తల…

Read More

రాజ్యసభకు ఇళయరాజా, విజేయేంద్ర ప్రసాద్, పిటి ఉష!

పెద్దల సభకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఊహించని రీతిలో నలుగురు ప్రముఖులను నామినేట్ చేసింది. కళ, సాహిత్య రంగాల్లో సేవలందించిన ప్రముఖలను ఎంపిక చేసింది.ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్, సినీ సంగీత దిగ్గజం ఇళయరాజ, పరుగుల రాణి పి.టి.ఉష,వీరేంద్ర హెగ్డేలు నామినేట్ జాబితాలో ఉన్నారు. మరోవైపు రాజ్యసభకు ఎంపికైన వారికి ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. రచయిత విజేయేంద్రప్రసాద్ తన సేవలతో మన సంసృతిని ప్రపంచానికి తెలియజేశారన్నారు. ఇళయరాజా సంగీతం భవిష్యత్ తరాలకు…

Read More

వెస్టిండీస్ సిరీస్ కూ కెప్టెన్గా శిఖర్ ధావన్!

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ కు జట్టును ప్రకటించింది బీసీసీఐ. జూలై 22న ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టుకు ఓపెనర్ శిఖర్ ధావన్ నాయకత్వం వహించనున్నాడు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లుకి విశ్రాంతినిచ్చారు. ఇక జట్టులో యువ ఆటగాళ్లు దీపక్ హుడా, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ…

Read More
Optimized by Optimole