Telangana: తెలంగాణలో ఏసీబీ దూకుడు..

Telangana: తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడు చూపిస్తోంది. ఇటీవల ఈశాఖ వలలో చిక్కుకుంటున్న అధికారులు సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతోంది. గత ఆరు నెలల్లోనే ఏసీబీ మొత్తం 122 ట్రాప్ కేసులను నమోదు చేసింది. అంటే, నెలకు సగటున 20 కేసులకుపైగా లంచం తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులు పట్టుబడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది మొత్తం 129 ట్రాప్ కేసులు నమోదయ్యాయి. కానీ ఈ ఏడాది ఆరు నెలలు గడవకముందే ఆ సంఖ్య దాటి…

Read More
Optimized by Optimole