‘నాట్ వెస్ట్ ట్రోఫీ ఫైనల్ ‘.. నూతన శకానికి ఆరంభం!

కొండంత లక్ష్యం..ఆరంభం బాగానే ఉన్నా తెరుకునే లోపే సగం వికెట్లు కోల్పోయింది టీం ఇండియా..క్రీజులో అనుభవం లేని యువ ఆటగాళ్లు కైఫ్ యువరాజ్..చూస్తుండగానే స్కోర్ బోర్డు 200 దాటింది..ఇద్దరి అర్ధ శతకాలు నమోదు..ఇంతలో యువరాజ్ ఔట్ మిగిలింది టేలండర్లు..లక్ష్యం 40 బంతుల్లో 48 పరుగుల చేయాల్సిన పరిస్థితి..కైఫ్ తో జతకట్టిన హర్బజన్ రావడంతో సిక్స్ కొట్టి ప్రెసర్ తగ్గించాడు.. మరోవైపు కైఫ్ దూకుడు పెంచాడు..లక్ష్యం14 బంతుల్లో 12 కొట్టాల్సిన పరిస్థితి..హర్బజన్ కుంబ్లే లను ఫ్లింటాఫ్ వరుస బంతుల్లో…

Read More
Optimized by Optimole