Posted inAndhra Pradesh Latest News
విశాఖ రాజధానిపై వైసీపీ కి సవాల్ విసిరిన నాదెండ్ల మనోహర్
గుంటూరు : విశాఖ రాజధాని అంశంపై విరుచుకుపడ్డారు జనసేన నాదెండ్ల మనోహర్ . వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే..రాజధాని అంశంపై ఎన్నికలకు వెళ్లి .. ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలంటూ సవాల్ విసిరారు. రాజధానుల విషయంలో.. రాష్ట్ర యువ తరానికి భవిష్యత్తు లేకుండా చేసిన…