500 కిలోమీటర్ల మైలురాయి దాటిన సిఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర..
Tcongress: మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం పిప్పిరి గ్రామం నుంచి మొదలైన పాదయాత్ర 43వ రోజు శుక్రవారం నాటికి జనగామ జిల్లా నర్మేట గ్రామానికి 502.5 కిలోమీటర్లు పూర్తయింది.బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, రామగుండం, ధర్మపురి,…