Hyderabad: తెలంగాణలో జర్మన్ కల్లు ఆధారిత పరిశ్రమ..!

Hyderabad: కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణకు పెట్టుబడులు వెలువెత్తుతున్నాయి. తాజాగా జర్మన్ ప్రతినిధి స్టీఫెన్ కల్లు ఆధారిత పరిశ్రమకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్కని కలిశారు. కల్లుతో తదితర అనుబంధ పదార్థాలు తయారు చేసే పరిశ్రమను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి తగిన సౌకర్యాలు కల్పించాలని టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పారిశ్రామిక వేత్త రోహిత్ తో కలిసి సీఎం, డిప్యూటీ సీఎంని కోరారు….

Read More

TPCC: టీపీసీసీ మహేష్ ముందున్న సవాళ్లు..!

TelanganaCongress: నెలల నిరీక్షణ తర్వాత తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కి కొత్త అధ్యక్షుడొచ్చారు. జోడు పదవుల్లో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఈ పరిణామం కాసింత ఊరట! ఇక, పార్టీ కిరీటం తలపైనుంచి తీసి, పాలనపై దృష్టి కేంద్రీకరించవచ్చు! పీసీసీ పీఠమెక్కనున్న మహేశ్కుమార్ గౌడ్ పాత నాయకుడే! కాకపోతే, పాత-కొత్త నాయకుల నడుమ సమన్వయ సాధన అవసరంతో పాటు పలు సవాళ్లు ఎదురవుతున్న కాలంలో ఆయనకు పీసీసీ పీఠం దక్కింది. పాలకపక్షంగా కాంగ్రెస్ను రాబోయే…

Read More
Optimized by Optimole