దేశంలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు!

దేశంలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు!

దేశంలో కరోనా కేసులు పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. తాజాగా శుక్రవారం ఒక్కరోజే 17 వేల336 మంది వైరస్​ బారినపడ్డారు.మహమ్మారి తో13 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు కరోనా నుంచి 13 వేల29 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.60…

కరోనాతో చనిపోయిన వ్యక్తి లో వైరస్ ఎంతసేపు ఉంటుంది..?

కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. సమాజంలో మానవ సంబంధాలను ప్రభావితం చేస్తోంది. ఎవరైనా కరోనాతో చనిపోతే సొంత కుటుంబ సభ్యులే చూడలేని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో అందరినీ తొలి చేస్తున్న ప్రశ్న.. చనిపోయిన వ్యక్తిలో కరోనా ఎంతసేపు సజీవంగా ఉంటుంది?…