భీష్ముడి రాజనీతి కథ !

  భీష్ముడు ధర్మరాజుకు రాజనీతి సూత్రాల గురించి వివరిస్తూ భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన నీతికథ ! పూర్వం ఓ ధనిక వర్తకుడు ఉండేవాడు. అతడికి ముగ్గురు పిల్లలు. ఆ ముగ్గురు పిల్లలూ ముచ్చటగా ఓ కాకిని పెంచుతూ ముద్దు చేయసాగారు. ప్రతిరోజూ వారు తినగా మిగిలిన ఎంగిలి ఆహారాన్ని విదిలిస్తే తిని ఆ కాకి గుండ్రంగా తయారైంది. రోజూ మృష్టాన్నం దొరకడంతో దాని అతిశయానికి గర్వానికి అంతులేకుండా పోయింది. అసలు తనలాంటి పక్షి ఈ భూమ్మీదే లేదన్నంతగా…

Read More

ధర్మరాజుకు భీష్ముడు చెప్పిన కథ!

ధర్మరాజుకు స్త్రీల గురించి వివరిస్తూ భీష్ముడు చెప్పిన కథ… పూర్వము దేవశర్మ అనే ముని ఉండే వాడు. అతడి భార్య చాలా సౌందర్యవతి. దేవశర్మ ఒక యజ్ఞ కార్య నిమిత్తం పోతూ తన శిష్యుడైన విపులుడితో “విపులా ! నా భార్య అతిలోకసుందరి. ఆమె కొరకు దేవేంద్రుడు పొంచి ఉన్నాడు. నేను ఇంద్రుడి ఉపాయము తిప్పి కొడుతూ నా భార్యను రక్షిస్తున్నాను. నేను ఇప్పుడు యాగము చేయడానికి వెళుతున్నాను. కనుక నీవు నా భార్యకు రక్షణగా ఉండాలి”…

Read More
Optimized by Optimole