Tennis: డైవర్స్ తీసుకోబోతున్న స్టార్ షట్లర్…!!

హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్‌ జంట – సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ తమ ఏడేళ్ల వివాహ బంధానికి ముగింపు పలకనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సైనా నెహ్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సోమవారం అధికారికంగా వెల్లడించారు. “మేమిద్దరం పరస్పర అంగీకారంతో విడిపోయే నిర్ణయం తీసుకున్నాం. ఈ సమయంలో మా వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలంటూ అందరినీ కోరుతున్నా,” అని ఆమె పోస్ట్‌లో పేర్కొన్నారు. సైనా – కశ్యప్ ప్రేమ కథ 2010లో జూనియర్ స్థాయిలో మొదలైంది. బ్యాడ్మింటన్‌ అకాడమీ…

Read More
Optimized by Optimole