గెడ్డం నెరిసిన రాహుల్ భయ్యా–మన్మోహన్, నరేంద్ర మోదీలకు వారసుడే!
Nancharaiah Merugumala : ………………………………………………………………………………… భారత్ జోడో యాత్ర పేరుతో తన అయ్యమ్మ పూర్వీకుల ప్రాంతం కశ్మీర్ బయల్దేరారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. నడక మొదలైన మొన్నటి సెప్టెంబర్ 7 నుంచి ఆయన ముఖాన పెరుగుతున్న గెడ్డం ఇక పర్మనెంటుగా ఉంటుందనేలా కనిపిస్తోంది. నెమ్మది నెమ్మదిగా ఈ గడ్డం ఎన్నికల రాజకీయ తిరుగుబాటుకు సంకేతంగా మారుతోంది. అయితే, నెహ్రూ–గాంధీ రాజకీయ వారసుని గడ్డం గతంలో ప్రతిపక్షంలో చాలా సంవత్సరాలు గడిపిన దివంగత నేతలు అశోక్ మెహతా,…