టీ 20 సీరీస్ భారత్ కైవసం.. రోహిత్,రాహుల్ అరుదైన ఫీట్..!!

టీ 20 సీరీస్ భారత్ కైవసం.. రోహిత్,రాహుల్ అరుదైన ఫీట్..!!

న్యూజిలాండ్​తో టి 20 సిరీస్​లో భాగంగా భారత్ మరో ఘన విజయాన్ని అందుకుంది.రాంచీ వేదికగా జరిగిన రెండో టీ20లో కివీస్​పై 7 వికెట్లతో విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ వుండగానే సీరీస్ ను కైవసం చేసుకుంది. కాగా కివీస్ నిర్దేశించిన…