Posted inNews
డ్రగ్స్ కేసులో నలుగురు తెలంగాణ ప్రజాప్రతినిధులు..
సంచలనం సృష్టించిన బెంగళూరు డ్రగ్స్ కేసు దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో తెలంగాణకు చెందిన నలుగురు ప్రజాప్రతినిధులతో పాటు కొందరు సినీ ప్రముఖుల పేర్లను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్కు చెందిన రతన్ రెడ్డి, కలహన్…