మునుగోడు లో కమలం పూలతో వినూత్న ప్రచారం నిర్వహించిన బీజేపీ నేతలు..

మునుగోడు లో కమలం పూలతో వినూత్న ప్రచారం నిర్వహించిన బీజేపీ నేతలు..

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్  వినూత్న రీతిలో ప్రచారం చేశారు.  చౌటుప్పల్  పట్టణంలో ఇంటింటికీ తిరుగుతూ బీజేపీకి ఓటేయాలంటూ స్వయంగా కమలం పూలు అందజేసి ఓటర్లను…
మునుగోడు లో ప్రచారాన్ని ముమ్మరం చేసిన బిజెపి..

మునుగోడు లో ప్రచారాన్ని ముమ్మరం చేసిన బిజెపి..

మునుగోడులో బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. గడప గడపకు ప్రచారం పేరిట   బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం చేపట్టారు. ప్రచారంలో భాగంగా బీజేపీ నేతలు అధికార పార్టీ పై విమర్శల దాడి చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా …
కేసిఆర్ బలం,బలహీనత తెలుసు..నల్లగొండ.. ఖమ్మం గడ్డపై బీజేపీ జెండా: ఈటల

కేసిఆర్ బలం,బలహీనత తెలుసు..నల్లగొండ.. ఖమ్మం గడ్డపై బీజేపీ జెండా: ఈటల

బీజేపీ ఎమ్మేల్యే ఈటల రాజేందర్ చేసిన హాట్ కామెంట్స్ అధికార టీఆర్ఎస్ లో అలజడి రేపుతోంది.నల్లగొండ, ఖమ్మం  జిల్లాల గడ్డపై కాషాయ జెండా ఎగరబోతుందని ఈటల ధీమాగా కామెంట్స్ చేశారు.ఇటీవల రెండు జిల్లాలోని అధికార పార్టీ, కాంగ్రెస్ నేతలు కారు దిగనున్నారని…