Karimnagar:గంగులపై భూ కబ్జా ఆరోపణలు.. కేసిఆర్ కు బాధితుడి విజ్ఞప్తి..

Karimnagar: మంత్రి గంగుల కమలాకర్ పై భూదందా ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి.  తన భూమి కబ్జా చేసి తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఓ బాధితుడు వాపోతున్న  వీడియో వైరల్ అవుతోంది. ఇందులో తక్షణమే గంగుల కమలాకర్ పై చర్చలు తీసుకోని తన భూమిని ఇప్పించిమని  ముఖ్యమంత్రి కెసిఆర్ ను బాధితుడు వేడుకుంటున్నాడు. కాగా వీడియోలో భూ కబ్జా పై  బాధితుడు వెంకటరమణ మాట్లాడుతూ.. తన భూమికి సంభందించిన ఆధారాలు ఉన్నాయని.. మంత్రి అండతో…

Read More
Optimized by Optimole