‘నరసింహస్వామి’మండల దీక్ష !
కలియుగంలో ఎన్నో ఆపదలనుండి ప్రమాధాల నుండి శత్రువుల నుండి రక్షించే స్వామి నరసింహ స్వామి కోరిన కోరికలు త్వరగా అనుగ్రహించే స్వామి నరసింహ స్వామి భక్తుల యొక్క శత్రువులను తన పంజాతో తరిమికొట్టే స్వామి నరసింహ స్వామి.. ఈ స్వామి కి పెట్టే తొలి నమస్కారం “ప్రహ్లాదవరదా నమో నమః ” అని పెట్టాలి. ఈ మండల దీక్ష ఎవరు దేనికోసం చేయాలి 1. వివాహం కోసం , వివాహం అయి కూడా సఖ్యత లేక విడిపోయిన…