ఓటిటిలో శ్రీ దేవీ సోడా సెంటర్..!
‘పలాస..’ ఫేమ్ కరుణకుమార్ డైరక్షన్లో వచ్చిన చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. సుధీర్ బాబు, ఆనంది హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా దీపావళి కానుకగా ‘జీ5’ ఓటీటీ లో అభిమానులను అలరించనుంది. నవంబరు 4 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుందని ఓటీటీ సంస్థ సోషల్ మీడియాలో వెల్లడించింది. కరోనా సెకండ్ వేవ్ నెమ్మదించిన తర్వాత థియేటర్లలో విడుదలైన చిత్రాల్లో ‘శ్రీదేవి సోడా సెంటర్’ కూడా ఒకటి. ఈ చిత్రం ప్రేమ ఇతివృత్తానికి సంబంధించింది కావడంతో ఓ…