‘బేగంపేట ఎమ్మెల్యే’కు ఎన్నాళ్లో ఈ ‘మినిస్టర్‌ ఇన్‌ వెయిటింగ్‌’ హోదా?

Nancharaiah merugumala: (senior journalist) ఓబీసీ ప్రధాని మోదీకి ఐదుసార్లు వెల్కం చెప్పి, వీడ్కోలు పలికిన పశుసంవర్ధక శాఖ మంత్రి తలసానికి ఎంతటి గౌరవం!  తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కులానికి ‘పెద్ద పద్మనాయకుడే’ (వెలమ) అయినా బాధ్యతగల ప్రజానాయకుడుగానే వ్యవహరిస్తున్నారు. కాషాయ ఓబీసీ ప్రధాని నరేంద్రమోదీతో ఏడాది క్రితం చెడినాక ఆయనకు హైదరాబాద్‌ హవాయీ అడ్డాలో తన తరఫున స్వాగతం పలికే పని తనకు ఇష్టమైన ఓబీసీ (పశుసంవర్ధక శాఖ) మంత్రి తలసాని శ్రీనివాస్‌…

Read More
Optimized by Optimole