ఏపీలో ప్రభుత్వం మారితే..ఇంతకంటే గొప్పగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు. రాష్ట్రంలోని...
#Mpraghuramakrishnamraju
ఏపీ ప్రజలు స్వాతంత్ర సమరానికి మించిన పోరాటం చేయల్సిన అవసరముందన్నారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు.రాష్ట్రంలో బ్రిటిష్ వారి కంటే దరిద్రమైన పాలన సాగుతోందని...
రాజకీయ పార్టీలు నిర్వహించే ర్యాలీ, నిరసన కార్యక్రమాలను నిషేధిస్తూ వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన చీకటి జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు...
పింఛన్ లబ్ధిదారులకు దొంగ నోట్ల పంపిణీ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ చేత విచారణ జరిపించాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు...
వైసీపీలో తిరుగుబాటు మొదలయ్యిందన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. తిరుగుబాటు అనేది అహంకారానికి, ఆత్మాభిమానానికి మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు. అహంకారానికి నిలువెత్తు నిదర్శనం జగన్మోహన్...
మాదకద్రవ్యాలకట్టడిలో ఆంధ్ర ప్రదేశ్ విఫలమైందన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు. మాదకద్రవ్యాలకు రాష్ట్రం అడ్డాగా మారిందని.. పొరుగు రాష్ట్రాల నుంచి ఫిర్యాదులు అందయన్నారు....
