Apnews: ధాన్యం కొనుగోళ్లలో చారిత్రాత్మక మైలురాయి చేరాం: నాదెండ్ల మనోహర్

Janasena: ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో కూటమి ప్రభుత్వం ఓ చారిత్రాత్మక మైలురాయికి చేరిందన్నారు రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనుగోలు చేయని విధంగా కూటమి ప్రభుత్వం  రూ. 8,003 కోట్ల మేర ధాన్యం కొనుగోళ్లు చేసి చారిత్రాత్మక మైలురాయిని చేరిందని ఆయన స్పష్టం చేశారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లాలోనూ రైతులను ఏమాత్రం ఇబ్బందిపెట్టకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగించినట్లు పేర్కొన్నారు….

Read More

Telangana:అసెంబ్లీ సాక్షిగా బడే భాయ్.. చోటే భాయ్ బంధం బయటపడింది: హరీష్ రావు

Telangana: మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడే భాయ్.. చోటే భాయ్ బంధం అసెంబ్లీ సాక్షిగా బయటపడిందన్నారు.కేంద్రం రాష్ట్రానికి నిధులివ్వకపోయినా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో పల్లెత్తు మాట కూడా అనకపోవడం బంధంలో భాగమేనని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో హరీష్ రావు మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. కేంద్రం నిధుల విడుదలలో తెలంగాణ రాష్ట్రానికి మొండిచేయి చూపిందని..అయినా ఏమీ అనకుండా బడేభాయ్ తో ఉన్న బంధాని అసెంబ్లీ సాక్షిగా…

Read More

IT : హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో 2 వేల కోట్లతో తైవాన్ పారిశ్రామిక పార్క్..!

Telangana: హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో 2000 కోట్ల భారీ పెట్టుబడి తో తైవానికి చెందిన అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తల సమూహం ముందుకొచ్చింది. మొట్టమొదటి ప్రపంచ స్థాయి సాంకేతిక పారిశ్రామిక పార్క్ (ITIP) ను ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు ఐటి పరిశ్రమల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రతినిధుల బృందం ప్రస్తుతం తైవాన్ రాజధాని తైపిలో పర్యటిస్తోంది. తైవాన్ – భారత ఆర్థిక సంబంధాల పురోగతి క్రమంలో భాగంగా గురువారం నాడు…

Read More

APpolitics: కూటమి ప్రభుత్వంలో ఆటలు, నాటికలు: డిప్యూటీ సీఎంపవన్

NDA: గత అయిదేళ్లలో శాసన సభ్యులంటే బెదిరింపులు, బూతులు అనే ధోరణిని చూశారు… ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చి శాసన సభ్యుల్లో ఓ సుహృద్భావ వాతావరణం, సోదరభావం పెంపొందించేందుకు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం శుభ సంప్రదాయం’ అని ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఐక్యతతో, పోరాట పటిమతో, సమష్టిగా ముందుకు సాగడానికి ఈ పోటీలు ఎంతగానో దోహదపడతాయన్నారు. కాగా రెండు రోజులుగా సాగిన క్రీడా పోటీలు, గురువారం సాయంత్రం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో…

Read More

Telangana: నెలపాటు గ్రామ గ్రామాన సంబరాలు జరపాలి: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

Telangana: బీసీ కులగలను ఎస్సీ వర్గీకరణపై పెద్ద ఎత్తున నెల రోజుల పాటు గ్రామ గ్రామాన సంబరాలు జరపాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.రాష్ట్ర శాసనసభలో రెండు చారిత్రాత్మకమైన బిల్లులు ఆమోదించిన నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, పోటీ చేసిన అభ్యర్థులు, పాల్గొన్న ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, విష్ణునాథ్ పాల్గొన్నారు.గత రెండు రోజులుగా అసెంబ్లీలో బిసి కులఘనన, ఎస్సీ వర్గీకరణ…

Read More

CPM: ప్రమాదకర రోడ్డునీ బీటి రోడ్డు గా మార్చాలి: సిపిఎం మండల పార్టీ

Atmakur : ఆత్మకూర్ మండలం సిపిఎం పార్టీ  పోరుబాట పట్టింది. తుక్కాపురం నుండి రహీంఖాన్ పేట్ వరకు ప్రమాదకరంగా ఉన్న కంకర రోడ్డునీ బీటి రోడ్డు గా మార్చాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపింది. ఈ సందర్భంగా  పార్టీ మండల కార్యదర్శి వేముల బిక్షం మాట్లాడుతూ… నిత్యం మోత్కూర్ నుంచి హైద్రాబాద్ కి వెళ్లే  వాహనాలు రద్దీ ఎక్కువగా ఉంటుందని.. గుంతల వలయాల రోడ్డుతో  ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. సంవత్సరం…

Read More
Optimized by Optimole