Hyderabad: 2027 ఆసియా ఛాంపియన్ షిప్ పోటీలకు సీఎం రేవంత్ సుముఖత :టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్

Hyderabad: తెలంగాణ నుంచి ప్రపంచ ఛాంపియన్లను తయారు చేయడమే ప్రభుత్వం ముందున్న లక్ష్యమని టీ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.2027 ఆసియా కరాటే ఛాంపియన్ షిప్ పోటీల నిర్వహణకు సీఎం రేవంత్ సానుకూలంగా ఉన్నారని ఆయన తెలిపారు.శుక్రవారం గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ కియో కరాటే ఛాంపియన్ షిప్ 2025 పోటీలకు రాష్ట్ర కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన…

Read More

Hyderabad: తెలంగాణలో జర్మన్ కల్లు ఆధారిత పరిశ్రమ..!

Hyderabad: కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణకు పెట్టుబడులు వెలువెత్తుతున్నాయి. తాజాగా జర్మన్ ప్రతినిధి స్టీఫెన్ కల్లు ఆధారిత పరిశ్రమకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్కని కలిశారు. కల్లుతో తదితర అనుబంధ పదార్థాలు తయారు చేసే పరిశ్రమను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి తగిన సౌకర్యాలు కల్పించాలని టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పారిశ్రామిక వేత్త రోహిత్ తో కలిసి సీఎం, డిప్యూటీ సీఎంని కోరారు….

Read More

హుస్నాబాద్ బరిలో పొన్నం ప్రభాకర్..!

క‌రీనంగ‌ర్ మాజీ ఎంపీ క‌న్ను హుస్నాబాద్ నియోజ‌వ‌క‌ర్గంపై ప‌డిందా? గ‌తంలో హ‌స్తం పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన అత‌ను ఈనియోజ‌కవ‌ర్గం ఎంచుకోవ‌డానికి  కార‌ణం ఏంటి? ఒక‌వేళ అత‌ను అక్క‌డి నుంచి పోటిచేస్తే స్థానిక నేత‌లు మ‌ద్ద‌తు ఇస్తారా? ఇప్ప‌టికే సీటు నాదేన‌ని భావిస్తున్న స్థానిక‌ నేత ప‌రిస్థితి ఏంటి? మాజీ ఎంపీ ప్ర‌తిపాద‌న‌కు ఢిల్లీ అధిష్టానం ప‌చ్చ‌జెండా ఊపుతుందా? క‌రీంన‌గ‌ర్ పార్ల‌మెంట్ స్థానం నుంచి 2009లో  కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా పొన్నం ప్ర‌భాక‌ర్‌  గెలుపొందారు. రాష్ట్రం ఏర్పాడ్డాక…

Read More
Optimized by Optimole