తొలి వన్డేలో భారత్ విజయం!
ఇంగ్లాడ్ తో జరిగిన తొలి వన్డేలో టీంఇండియా బోణి కొట్టింది. మంగళవారం జరిగిన మ్యాచ్లో అన్ని రంగాల్లో అధిపత్యాన్ని ప్రదరిస్తూ కోహ్లీసేన 65 పరుగుల తేడాతో ఇంగ్లాడ్ను మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్కు ఓపెనర్ శిఖర్ ధావన (98 : 108 బంతుల్లో 11*4,2*6), కోహ్లీ (56 : 60 బంతుల్లో 6*4) బ్యాటింగ్కు తోడు, కేఎల్ రాహుల్ (62 నాటౌట్ : 43బంతుల్లో 6*4, 4*4), కృనాల్ పాండ్యా (58 నాటౌట్ : 31…